భారతదేశ భద్రతతో పాటు పౌరులకు సంబంధించిన వ్యక్తిగత సమాచారాన్ని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే. దేశంలో ఇంటర్నెట్ వాడకం పెరిగింది. ప్రతీది బహిరంగ ప్రపంచంలోకి వెళ్లిపోతున్నది. కాబ�
పచ్చదనంతో అలరారే మొక్కలు ఇంటికి సరికొత్త శోభను తీసుకువస్తాయి. పట్టణికీకరణ ప్రభావంతో పల్లెలు సైతం కాంక్రీట్ జంగిల్గా మారుతున్న ప్రస్తుత తరుణంలో ప్రతి ఒక్కరూ తమ ఇండ్లలో మొక్కల పెంపకంపై ప్రత్యేక శ్రద్�
ఆహారాన్ని శక్తిగా మార్చే ఇన్సులిన్ను ఉత్పత్తి చేసే కీలక అవయవం కాలేయం. అది కనుక బలహీనపడితే దేహంలోని మిగతా భాగాలనూ నిస్సత్తువ ఆవహిస్తుంది. కాలేయ సంబంధ రోగాలకు కారణం.. హెపటైటిస్ వైరస్లే. వీటి బారినపడి ప్�
కురుస్తున్న వర్షాల వల్ల పొలాల్లో నిలిచే వర్షపు నీటితో పంటలకు నష్టం కలుగుతుందని, వ్యవసాయాధికారుల సలహాలు, సూచనలు పాటించి పంటలు కాపాడుకోవాలని వ్యవసాయ విస్తరణ అధికారి అనిల్కుమార్ తెలిపారు. మంగళవారం వికా
చారిత్రక కట్టడాలను పరిరక్షించుకోవాలని పురపాలక శాఖ ముఖ్య కార్యదర్శి అర్వింద్కుమార్ తెలిపారు. సోమవారం అంతర్జాతీయ హెరిటేజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని దక్కన్ హెరిటేజ్ అకాడమీ, ఐకోమోస్ ఇండియా, తె
సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తున్నా. కానీ, పలు రకాల దోమలు, ఈగలు, మిడతలతో తీవ్ర నష్టం వాటిల్లుతున్నది. రసాయన మందులు వాడకుండా, వీటిని నివారించే మార్గాలు ఏమిటి
మంత్రి తలసాని | చారిత్రాత్మక సంపదను, పురాతన కట్టడాల పరిరక్షణ, బావుల పునరుద్ధరణకు సీఎం కేసీఆర్ సర్కారు అధిక ప్రాధాన్యత ఇస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.