వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వొద్దని, సంబంధిత జీవో 55 విరమించేవరకూ ఉద్యమిస్తామని ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ వర్సిటీ విద్యార్థులు తేల్చిచెప్పారు.
CM KCR | పొలిటికల్గా మేం పోలేం. పొలిటికల్ పరిభాష మాకు రాదు. మేం జెప్పేదాంట్లో సబ్స్టెన్స్ ఉంటుంది. ఆ సబ్స్టెన్స్ పొలిటికల్ భాషగా మల్చాలి. కనుక ఒక అవుట్ లెట్ దొరికింది. ఇంతకు ముందు చెన్నారెడ్డి, అందరిక�
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనతికాలంలోనే అద్భుత ప్రగతి సాధించిందని బ్రెజిల్ ఫెడరల్ రూరల్ యూనివర్సిటీ ఆఫ్ పెర్నంబుకో వ్యవసాయ బయోడైవర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ గెరాల్డ్ యుజెనియో ప్రశంసించారు.
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమానికి ఆచార్య జయశంకర్ సార్ ఒక దిక్సూచిగా నిలిచారని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యమం మొదలు
తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య జయశంకర్ సార్ (Professor Jayashankar) నుంచి తాను అనేక అంశాలు నేర్చుకున్నాని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. ఆయన తమ కుటుంబ సభ్యుల్లో ఒకరని చెప్పారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి సందర్భంగా అసెంబ్లీలో ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నివాళులర్పించారు. అసెంబ్లీలోని హాల్లో ఆచార్య జయశంకర్ జయంతిని ఘనంగా నిర్వహించారు.
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు.
CM KCR : తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా , స్వరాష్ట్ర సాధన కోసం తన చివరి శ్వాస వరకు పోరాడిన ప్రొఫెసర్ జయశంకర్(Professor Jayashankar).. తెలంగాణ ప్రజల గుండెల్లో చిరస్మరణీయులుగా ఉంటారని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు(CM KCR) అన్నారు. ప్�
ఈ విద్యాసంవత్సరం నుంచి నారాయణపేట జిల్లా కేంద్రంలో 40 సీట్లతో వ్యవసాయ పాలిటెక్నిక్ (కో-ఎడ్యుకేషన్) కాలేజీని ప్రారంభించేందుకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర అగ్రి వర్సిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపింద�
ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, బడీడు పిల్లలను గు ర్తించి స్కూళ్లలో చేర్పించడం, విద్యార్థుల చేరికలను పెంచడమే లక్ష్యంగా ప్రభు త్వం ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం నిర్వహించింది.
ర్కారు బడుల్లో నమోదు పెంచేందుకు చేపట్టిన ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం సత్ఫలితాలనిస్తున్నది. ఈ నెల 3న బడిబాట ప్రారంభంకాగా, మూడు రోజుల్లోనే 66,847 వేలకు పైగా చిన్నారులు ప్రవేశాలు పొందారు.
ప్రభుత్వ బడులను మరింత బలోపేతం చేయడం, అడ్మిషన్ల సంఖ్యను గణనీయంగా పెంచడమే లక్ష్యంగా జూన్ 3 నుంచి ప్రొఫెసర్ జయశంకర్ బడిబాట కార్యక్రమం ప్రారంభంకానున్నది.
సంక్షేమ పథకాలను ప్రజల వద్దకు చేర్చాల్సిన బాధ్యత ప్రతి కార్యకర్తపై ఉన్నదని ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ సూచించారు. ఆదివారం బోరబండ డివిజన్ బూత్ కమిటీ సమావేశం బోరబండ సైట్-3 ప్రొఫెసర్ జయశంకర్ కమ్యూనిటీ�
విద్యార్థినులు అన్ని రంగాలలో పురుషులకు దీటుగా రాణిస్తున్నారని ప్రొఫెసర్ జయశంకర్ రాష్ట్ర వ్యసాయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ సుధీర్ కుమార్ అనారు. ఆదివారం యూనివర్సిటీ పరిధిలోని స్టేడియంలో రెండో రోజు