ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం విత్తన వారోత్సవాలలో భాగంగా విత్తన పంపిణీకి రంగం సిద్ధం చేసింది. జూన్ 2న పంపిణీ ప్రారంభించనున్నట్టు ఉపకులపతి ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య తెలిపారు. ప్ర
ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ పెంపునకు ఏటా నిర్వహించే ప్రొఫెసర్ జయశంకర్ బడిబాటను జూన్ 6 నుంచి 19 వరకు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ ఈవీ నర్సింహారెడ్డి ఆదేశించారు. కార్యక్రమ షెడ్యూ�
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో బీఎస్సీ (అగ్రికల్చర్), కమ్యూనిటీ సైన్స్, ఫుడ్ సైన్స్ టెక్నాలజీ, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కోర్సులకు అదనంగా 2025- 26 నుంచి ఆస్ట్రేలియాలోని వెస్టర్న్�
తెలంగాణ ఉద్యమానికి, బీఆర్ఎస్ పార్టీ ప్రస్థానానికి ఉద్యమ నేత కొండా లక్ష్మణ్ బాపూజీ, ప్రొఫెసర్ జయశంకర్ సారే స్ఫూర్తి అని, వారే మూల స్తంభాలు అని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టంచేశారు.
ఓరుగల్లు అంటేనే ఒక చరిత్ర అని, తెలంగాణ ఉద్యమానికి అది పురిటిగడ్డ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. ఎల్కతుర్తిలో ఆదివారం జరిగిన బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభలో సభా వేదికపై నుంచి ఆయన స్
సాగులో లాభాలు గడించే విధంగా రైతులు యాజమాన్య పద్ధతులు పాటించాలని, ఆ దిశగా వ్యవసాయాధికారులు సూచనలు సలహాలు అందించాలని కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. తల్లాడ మండలం కుర్నవల్లి గ్రామంలోని రైతు వేదికలో ప�
సీనియర్ ఐఏఎస్ అధికారిణి స్మితా సబర్వాల్కు ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నోటీసులు జారీ చేయాలని నిర్ణయించినట్టు సమాచారం. ఇటీవల వర్సిటీలో జరిగిన ఆడిట్లో వర్సిటీ నుంచి వాహన అద్దె చెల్లి�
వరంగల్ ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో శుక్రవారం నిర్వహించిన ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ వజ్రోత్సవ వేడుకల్లో రైతులు వ్యవసాయ, రైతు సంక్షేమ కమిషన్ చైర్మన్ కోదండరెడ్డిని నిలదీశార�
రాష్ట్రంలో ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణా వ్యవసాయ విశ్వవిద్యాలయం(పీజీటీఎస్ఈయూ) ఒకదానికే ఏ-గ్రేడ్తో కూడిన ఐకార్ గుర్తింపు ఉందని వీసీ ప్రొఫెసర్ ఆలాస్ జానయ్య స్పష్టంచేశారు. గుర్తింపులేని ప్రైవేటు కళ�
తెలంగాణ ఉద్యమంలో ఆన్యపుకాయ, సొరకాయ పేర్లు మార్మోగాయి. పుంటికూర, గోంగూర పేర్లు కూడా అదే స్థాయిలో వినిపించాయి. ఆన్యపుకాయ, పుంటికూర పేర్లు తెలంగాణ సొంతమైతే, మిగిలిన పదాలు మాత్రం పరాయి ప్రాంతానియి. రాష్ట్ర ఏర
ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం అనుబంధ వ్యవసాయ కళాశాల విద్యార్థులు ఐసీఏఆర్లో రెండు ర్యాంకులు సాధించారు. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రిసెర్చ్ నిర్వహించిన జూనియర్ రిసెర�
మైనింగ్ కార్యకలాపాలను విస్తరించే విషయంలోనూ, నిర్వాసితులకు న్యాయం చేసే అంశంలోనూ సింగరేణి సంస్థ ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుంటుంది. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాలు చేపట్టి ప్రజల ఆమోదం తీసుకున్న తరువా
తెలంగాణ ఉద్య మ స్ఫూర్తిని ఎంతో మందికి చాటి చెప్పిన గొప్ప వ్యక్తి ప్రొఫెసర్ జయశంకర్ సార్ అని సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ పేర్కొన్నారు.