బొగ్గు కుంభకోణం కేసులో తృణమూల్ కాంగ్రెస్ నేతను ఢిల్లీలో కాకుండా కోల్కతాలో ఎందుకు ప్రశ్నించకూడదని సర్వోన్నత న్యాయస్ధానం గురువారం ఈడీని నిలదీసింది.
గతంలో జమ్ముకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్గా ఉన్న సమయంలో రెండు ఫైళ్ల ఆమోదానికి రూ.300 కోట్ల లంచం ఆఫర్ చేశారని చేసిన ఆరోపణలపై జమ్ముకశ్మీర్ పాలనా యంత్రాంగం అభ్యర్థన మేరకు సీబీఐ దర్యాప్తు ప్రారంభించడాన్న�
‘న్యాయం అందించడంలో జాప్యం న్యాయ నిరాకరణ కిందే లెక్క’ అన్నది మౌలిక సూత్రం. దేశభద్రత వంకతో కేంద్రప్రభుత్వం పౌరుల రాజ్యాంగ హక్కులకు భంగం కలిగించేలా ‘పెగాసస్' ఇజ్రాయిలీ సాంకేతికతను వాడి వ్యక్తుల టెలిఫోన్
న్యూఢిల్లీ: అంతా చూస్తుండగా బాలికను ఒక వ్యక్తి దారుణంగా కొట్టాడు. దీంతో స్థానికులు ఈ విషయాన్ని మహిళా కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. దేశ రాజధాని ఢిల్లీలోని పశ్చిమ విహార్లో ఈ ఘటన జరిగింది. ఈ నెల 9న నివాస సమ�
చండీగఢ్: పంజాబ్లోని అమృత్సర్కు ఇటీవల ఇటలీ నుంచి రెండు విమానాల్లో వచ్చిన వందలాది మంది ప్రయాణికులకు కరోనా సోకినట్లుగా తేలింది. ఇటలీలోని మిలాన్ నుంచి 179 మంది ప్రయాణికులతో గురువారం అమృత్సర్ ఎయిర్పో
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ పంజాబ్ పర్యటన సందర్భంగా బుధవారం చోటు చేసుకున్న భద్రతాపరమైన లోపాలపై దర్యాప్తునకు ముగ్గురు సభ్యులతో కూడిన కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. కేంద్ర హోం మంత్రిత్వ
వాషింగ్టన్: అమెరికా క్యాపిటల్ హిల్లోని కాంగ్రెస్ గ్రంథాలయం భవనం బయట బాంబులతో కూడిన ఒక వాహనం ఉండటం కలకలం రేపింది. దీంతో క్యాపిటల్ హిల్ పోలీసులు ఆ భవనాన్ని ఖాళీ చేయించారు. చట్టసభ్యులు, ఇతర సిబ్బంది, ప
న్యూఢిల్లీ : అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం ఆలయ ట్రస్ట్ కొనుగోలు చేసిన భూమి వ్యవహారంలో వెలుగుచూసిన అవినీతి ఆరోపణలపై దర్యాప్తు జరిపించాలని కోరుతూ కాంగ్రెస్ నేత పీసీ శర్మ భోపాల్ పోలీసులకు ఫ
లక్నో: ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా టీకా బదులు కుక్క కరిచినప్పుడు ఇచ్చే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశారు. దీంతో వారు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. ఉత్తర ప్రదేశ్లోని షామ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 70 �
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. �