లక్నో: ముగ్గురు వృద్ధ మహిళలకు కరోనా టీకా బదులు కుక్క కరిచినప్పుడు ఇచ్చే యాంటీ రాబిస్ వ్యాక్సిన్ వేశారు. దీంతో వారు స్వల్పంగా అనారోగ్యానికి గురయ్యారు. ఉత్తర ప్రదేశ్లోని షామ్లి జిల్లాలో ఈ ఘటన జరిగింది. 70 �
ముంబై: ప్రముఖ వ్యాపారవేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంటి వద్ద ఇటీవల కలకలం రేపిన బాంబులతో కూడిన వాహనం కేసు దర్యాప్తును జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు కేంద్ర ప్రభుత్వం అప్పగించింది. �