Parliamentary Team | త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు పార్లమెంటరీ బృంద సభ్యులను అడ్డుకున్నారు. వారు ప్రయాణించిన వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
లోన్యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయు�
నాడు ఆరోగ్య మంత్రిగా ఉన్న కేకే శైలజ, ఎక్కువ ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో కొరత ఉన్నందున ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చిందని తెలిపారు.
న్యూఢిల్లీ: దేశ ఆస్తులను తన దోస్తులకు ప్రధాని మోదీ అమ్మేస్తున్నారని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దీనిపై దర్యాప్తు చేయరా? అని ప్రశ్నించారు. ధరల పెరుగుదల, నిత్యవసర వస్తువ
ఎలాంటి మరకనైనా మాయం చేయగలిగిన రాజకీయ మాయావి బీజేపీ. మసిపూసేదీ.. తుడిచేసేదీ అదే. పాపం పండిన వారెవరైనా ఆ పార్టీలో చేరితే చాలు.. ప్రక్షాళన జరిగి పరిశుద్ధులుగా మారిపోతారు. తనలో ఒక్క మునకవేస్తే చాలు.. పరమ పవిత్ర�
జూబ్లీహిల్స్ అమ్నేసియా పబ్ కేసు బాలికపై లైంగికదాడి ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్మీడియాలో వైరల్ చేసిన వారిపై సీసీఎస్ సైబర్క్రైమ్ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. సోషల్మీడియాలో వైరల్ చేయడ