ఓ మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పోక్సో చట్టంపై వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి
LG Vs Kejriwal | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డారు. 80 ఏళ్ల కిందట నిర్మించిన సీఎం అధికార నివాసంలో ఇప్పటికే మూడుసార్లు పైకప్పు కూలిన సంఘటనలు జరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
Atiq Ahmed | పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్తో�
అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్కు
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి దర్యాప్తు సంస్థ లోక్పాల్ ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా విచారించలేదు. ఈ నేపథ్యంలో లోక్పాల్ పనితీరు సంతృప్తి స్థాయికి చాలా దూరంలో ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అ
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల
Parliamentary Team | త్రిపురలో అధికారంలో ఉన్న బీజేపీ మద్దతుదారులు పార్లమెంటరీ బృంద సభ్యులను అడ్డుకున్నారు. వారు ప్రయాణించిన వాహనాలపై రాళ్లు రువ్వారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి.
అదానీకి శ్రీలంకకు మధ్య రూ.6 వేల కోట్ల ఒప్పందంపై జీ టు జీ డీల్గా శ్రీలంక ఆర్థిక మంత్రి చెప్పారు. అంటే గౌతమ్ అదానీ టు గొటబయ రాజపక్సే (శ్రీలంక మాజీ అధ్యక్షుడు). జీ టు జీకి మధ్యవర్తి మోదీ. అదానీ కంపెనీ నరేంద్రమ�
లోన్యాప్ వేధింపులపై వస్తున్న ఫిర్యాదులపై హైదరాబాద్ సైబర్క్రైమ్ పోలీసులు లోతైన దర్యాప్తు చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఢిల్లీ, చైన్నైకి ప్రత్యేక బృందాలు వెళ్లాయి. దర్యాప్తులో భాగంగా.. కొంత మంది చైనీయు�
నాడు ఆరోగ్య మంత్రిగా ఉన్న కేకే శైలజ, ఎక్కువ ధరకు పీపీఈ కిట్లు కొనుగోలు చేయడాన్ని సమర్థించుకున్నారు. కరోనా మహమ్మారి ప్రారంభ రోజుల్లో కొరత ఉన్నందున ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చిందని తెలిపారు.