Siddaramaiah : రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత నసీర్ హుస్సేన్ విజయం అనంతరం కర్నాటక అసెంబ్లీలో పాకిస్తాన్ అనుకూల నినాదాలు చేశారనే ఆరోపణలపై సీఎం సిద్ధరామయ్య స్పంందించారు.
Pro-Khalistan graffiti | ప్రభుత్వ స్కూల్ గోడపై ఉగ్రవాద సంస్థ ఖలిస్థాన్ అనుకూల రాతలు కనిపించాయి. (Pro-Khalistan graffiti) ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. దీంతో వాటిని చెరిపివేశారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నారు.
Army Probe | ఉగ్రవాదుల దాడి గురించి ప్రశ్నించేందుకు కొంత మంది వ్యక్తులను సైనికులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో ముగ్గురు పౌరులు మరణించారు. ఆర్మీ బేస్లో వీరిని చిత్రహింసలకు గురిచేసిన వీడియో క్లిప్ సోషల్ మీ
Newborns Die in Hospital | ప్రభుత్వ ఆసుపత్రిలో ఒక్క రోజే 9 మంది నవజాత శిశువులు మరణించారు. (Newborns Die in Hospital) రెండేళ్ల వయసున్న చిన్నారి కూడా చనిపోయింది. పశ్చిమ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది.
న్యూఢిల్లీ: మణిపూర్లో ఇద్దరు మహిళలను అల్లరి మూకలు నగ్నంగా ఊరేగించిన కేసును కేంద్ర ప్రభుత్వం సీబీఐకి అప్పగించినట్టు విశ్వసనీయ వర్గాలు వెల్లడించాయి. కేసు విచారణను రాష్ట్రం వెలుపల నిర్వహించాలని నిర్ణయ�
ఓ మైనర్తో సహా ఏడుగురు మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని ఆరోపణలు ఎదుర్కొంటున్న డబ్ల్యూఎఫ్ఐ చీఫ్, బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ పోక్సో చట్టంపై వ్యాఖ్యలు చేశారు. లైంగిక వేధింపులకు సంబంధించి
LG Vs Kejriwal | కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వంపై ఆప్ నేతలు మండిపడ్డారు. 80 ఏళ్ల కిందట నిర్మించిన సీఎం అధికార నివాసంలో ఇప్పటికే మూడుసార్లు పైకప్పు కూలిన సంఘటనలు జరిగాయని తెలిపారు. ఈ నేపథ్యంలో బిల్డింగ్�
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజీ కేసులో సిట్ దర్యాప్తుపై హైకోర్టు సంతృప్తి వ్యక్తం చేసింది. ఇప్పటివరకు అందిన 2 నివేదికల ప్రకారం దర్యాప్తు సంతృప్తికరంగానే ఉన్నదని స్పష్టం చేసింది. టీఎస్పీఎస్సీ లీకేజీ వ్యవ
Atiq Ahmed | పోలీస్ కస్టడీలో ఉన్న గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిక్ అహ్మద్ (Atiq Ahmed), ఆయన సోదరుడు అష్రఫ్ హత్యపై ఐదుగురు పోలీసు సిబ్బందిని సస్పెండ్ చేశారు. షాగంజ్ పోలీస్ స్టేషన్ హౌస్ ఆఫీసర్ అశ్వనీ కుమార్ సింగ్తో�
అదానీ గ్రూప్-హిండెన్బర్గ్ రీసెర్చి వ్యవహరంలో జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ) దర్యాప్తునకు విపక్షాలు డిమాండ్ చేస్తున్న నేపధ్యంలో ఈ ఉదంతంపై దర్యాప్తు అవసరమని, తమ పార్టీ ఈ డిమాండ్కు
పదో తరగతితోపాటు టీఎస్పీఎస్సీ పరీక్షపత్రాల లీకేజీలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ హస్తం ఉన్నదని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి విమర్శించారు. బండి సంజయ్ ప�
లంచం తీసుకున్నారన్న ఆరోపణలపై అవినీతి దర్యాప్తు సంస్థ లోక్పాల్ ఇప్పటి వరకు ఒక్క వ్యక్తిని కూడా విచారించలేదు. ఈ నేపథ్యంలో లోక్పాల్ పనితీరు సంతృప్తి స్థాయికి చాలా దూరంలో ఉందని పార్లమెంటరీ ప్యానెల్ అ
ర్లమెంట్ వేదికగా బీఆర్ఎస్ ఎంపీలు తమ పోరాటం కొనసాగిస్తున్నారు. అదానీ-హిండెన్బర్గ్ నివేదిక వ్యవహారంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) ఏర్పాటు చేయాలని, దర్యాప్తు సంస్థల దుర్వినియోగం, ధరల పెరుగుదల