CM KCR | కాషాయ పార్టీ నేతలపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి ప్రారంభోత్సవం చేసిన సీఎం కేసీఆర్.. అనంతరం సింగోటం క్రాస్ రోడ్డు వద్ద ఏర్పాటుచేసిన బహ�
పాలమూరు ప్రజల గోస తీర్చే పీఆర్ఎల్ఐ ప్రాజెక్టును ప్రారంభించేందుకు శనివారం ముఖ్యమంత్రి కేసీఆర్ వస్తున్న సందర్భంగా కొల్లాపూర్లో ఏర్పాట్లు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి.
PRLI | పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభంతో జల స్వప్నం సాకారం కానున్నదని, శనివారం సీఎం కేసీఆర్ నీటిని విడుదల చేయనున్నారని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. ఈ వేడుకను అందరూ పండుగ వాతావరణంలో జర�
PRLI | పాలమూరు ప్రజల దశాబ్దాల కాల సాకారం కాబోతున్నది. బీడువారిన పొలాలను, తడారిన పల్లె గొంతులను సైతం కృష్ణమ్మ తడుపబోతున్నది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రారంభానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి కల్వక�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత్తల పథకంతో పాలమూరు పచ్చబడుతోందని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. గురువారం పీఆర్ఎల్ఐ మొదటి లిఫ్ట్ను పరిశీలించారు. మంత్రి నిరంజన్రెడ్డితోపాటు ఎమ్మెల్యేలు బీ�
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలతో ఉమ్మడి జిల్లా కరువును పారదోలుతామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా నలుదిక్కులా జరుగుతున�
పీఆర్ఎల్ఐ మోటర్లను ఆన్చేయగానే సమైక్య పాలనలో ఉమ్మడి జిల్లాకు పట్టిన దరిద్రమంతా పోతుందని మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని శిల్పారామంలో మహబూబ్నగర్ మున్సిపల్, అర్బన్ పరిధిలోన�
వరప్రదాయినీగా ఉదండాపూర్ మారనున్నది. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులో సింహభాగం ఆయకట్టు ఈ రిజర్వాయర్ పరిధిలోనికే వస్తుంది. 9 లక్షల ఎకరాలకు ఇక్కడి నుంచే గ్రావిటీ ద్వారా సాగునీరు అందనున్నది. ఈ రిజర్వాయర్�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల (పీఆర్ఎల్ఐ) ప్రాజెక్టు డ్రైరన్ నిర్వహించేందుకు సన్నద్ధమైనట్టు ముఖ్యమంత్రి కార్యాలయ ప్రధాన కార్యదర్శి స్మితాసబర్వాల్ తెలిపారు. నాగర్కర్నూల్ జిల్లా కొల్లాపూర్ మండ�
పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోత ల పథకం రిజర్వాయర్ మీద సంబురాలు నిర్వహించాలని, రై తన్నలతో కలిసి సంతోషాన్ని పం చుకోవాలని.. ఇది తెలంగాణ విజయమని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి శుక్రవారం ప్రకటనల�