లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. మొరదాబాద్ జిల్లాలో జరిగిన ప్రతిజ్ఞా ర్యాలీలో
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం చేసేందుకు ఆమెకు అంశాలు కరువయ్యాయని అన్నారు. వ్య
న్యూఢిల్లీ : యూపీ సహా కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్ద నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రైతు ప్�
లక్నో: వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని మీరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేది ఎలా అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్న ప్రధాని మో
లక్నో : యూపీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఆరోపించారు. లక్నోలోని బాపూ భవన్లో ప్రభుత్వ అధికారి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని వేధించిన ఘటనలో అరెస్ట్ అ�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం స్పందించారు. కేంద్రం ప్రజల ఇబ్బందులకు చలించి మనస్ఫూర్తిగా ఈ
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హామీల వర్షం కొనసాగుతోంది. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట�
లక్నో : వచ్చే ఏడాది జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ అధికారంలోకి వస్తే విద్యుత్ బిల్లులు మాఫీ చేస్తామని, 20 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియ
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ శనివారం ఉత్తరప్రదేశ్లోని మహిళా రైతులను కలిశారు. బారాబంకి ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రానికి వెళ్లిన ఆమె మహిళా రైతులతో కలిసి అల్పాహారం తీసుకున్నారు. వచ
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళల ఓట్లు కొల్లగొట్టేందుకు కాంగ్రెస్ పార్టీ పలు వరాలు గుప్పిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 40 శాతం సీట్లను మహిళలకు కేటాయిస్తామన�