న్యూఢిల్లీ : మోదీ సర్కార్ హయాంలో ధరల పెరుగుదలకు వ్యతిరేకంగా డిసెంబర్ 12న జైపూర్లో కాంగ్రెస్ పార్టీ మెగా ర్యాలీ నిర్వహించనుంది. ఈ ర్యాలీకి కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ, పార్టీ ప్రధాన కార్యదర�
లక్నో : మహిళా సాధికారతను మాటల్లో కాకుండా చేతల్లో చూపుతామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ స్పష్టం చేశారు. యూపీలో తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 40 శాతం ర
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు మరికొన్ని నెలల సమయం మాత్రమే ఉండటంతో మెల్లమెల్లగా రాజకీయ వేడి రాజుకుంటున్నది. పార్టీల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు మొదలయ్యాయి. ఇటీవల
లక్నో : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో తాము విజయం సాధిస్తే చేపట్టబోయే అభివృద్ధి పనులు వివరిస్తూ ఓట్లు అడుగుతామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. మొరదాబాద్ జిల్లాలో జరిగిన ప్రతిజ్ఞా ర్యాలీలో
న్యూఢిల్లీ : కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపై ఆ పార్టీ రెబెల్ ఎమ్మెల్యే ఆదితి సింగ్ శనివారం తీవ్రస్ధాయిలో విరుచుకుపడ్డారు. రాజకీయం చేసేందుకు ఆమెకు అంశాలు కరువయ్యాయని అన్నారు. వ్య
న్యూఢిల్లీ : యూపీ సహా కీలక రాష్ట్రాల్లో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి భయంతోనే ప్రధాని నరేంద్ర మోదీ సాగు చట్టాల రద్ద నిర్ణయం తీసుకున్నారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ అన్నారు. రైతు ప్�
లక్నో: వ్యవసాయ చట్టాలను రద్దు చేస్తారని మీరంటున్నారు, కానీ మిమ్మల్ని నమ్మేది ఎలా అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ప్రశ్నించారు. సాగు చట్టాలను రద్దు చేస్తున్న ప్రధాని మో
లక్నో : యూపీలో మహిళలకు ఏమాత్రం భద్రత లేదని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ వాద్రా గురువారం ఆరోపించారు. లక్నోలోని బాపూ భవన్లో ప్రభుత్వ అధికారి ఓ కాంట్రాక్టు ఉద్యోగిని వేధించిన ఘటనలో అరెస్ట్ అ�
న్యూఢిల్లీ : పెట్రోల్, డీజిల్పై ఎక్సైజ్ సుంకం తగ్గిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ గురువారం స్పందించారు. కేంద్రం ప్రజల ఇబ్బందులకు చలించి మనస్ఫూర్తిగా ఈ
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునేందుకు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి హామీల వర్షం కొనసాగుతోంది. తాము అధికారం చేపట్టగానే విద్యార్ధినులకు స్మార్ట�