లక్నో: కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీని ఉత్తరప్రదేశ్ పోలీసులు మరోసారి అడ్డుకున్నారు. ఆగ్రాలో పోలీస్ కస్టడీలో మరణించిన వ్యక్తి కుటుంబాన్ని కలిసేందుకు బుధవారం ఆమె వెళ్తున్న వాహనా�
న్యూఢిల్లీ : వచ్చే ఏడాది ఆరంభంలో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో అమేధి, రాయ్బరేలి స్ధానాల్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే అంశంపై కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మంగళవారం స్పందించా
Priyanka Gandhi: ఉత్తరప్రదేశ్లో వచ్చే ఏడాది జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో మహిళలకు 40 శాతం టికెట్ కేటాయించాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయింది. ఈ విషయాన్ని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి
లక్నో : వచ్చే ఏడాది ఆరంభంలో జరగనున్న యూపీ అసెంబ్లీ ఎన్నికల పోరులో పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీపైనే ఆ పార్టీ ఆశలు పెట్టుకుంది. యోగి సర్కార్పై ఓవైపు అఖిలేష్ యాదవ్ సారధ్యంలోని సమ�
Lakhimpur Kheri Violence | దేశవ్యాప్తంగా కలకలం రేపిన లఖీంపూర్ ఖేరీ హింసాకాండపై కేంద్ర ప్రభుత్వంతో చర్చిస్తానని రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ హామీ ఇచ్చినట్లు కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రటరీ ప్రియాంక గాంధీ వెల్లడిం�
న్యూఢిల్లీ : లఖింపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప
లక్నో: ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆకస్మికంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక దళిత వాడను సందర్శించారు. చీపురు చేత పట్టి ఆ దళిత వాడలో ఆమె ఊడ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లఖింపూర్ ఖే�
సీతాపూర్: లఖీంపూర్ ఖేరీలో ఘటన తర్వాత అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్న లఖీంపూర్
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను పొట్టనపెట్టుకున్న వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే తనను మాత్ర అకారణంగా నిర్బంధించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎలాంటి ఉత్తర్వులూ, ఎఫ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిరసన చేపడుతున్న అన్నదాతల మీదకు ఓ వాహనం దూసుకువెళ్లింది. దానికి సంబంధించిన
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త
న్యూఢిల్లీ: ఓ కేంద్ర మంత్రి తనయుడు ఆందోళన చేస్తున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు చా�