గౌహతి: అస్సాంలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఈవీఎంలను ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో తరలించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ ని�
కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని చెప్పి కేరళలో అధికారంలోకి వచ్చిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్.. ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’ను అనుసరిస్తున్నది. రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడ�
న్యూఢిల్లీ: అసోం రాష్ట్ర ప్రగతి కోసం, రాష్ట్ర ప్రజల బంగారు భవిష్యత్తు కోసం అందరూ ఓటేయాలని కాంగ్రెస్ అగ్ర నాయకురాలు ప్రియాంకాగాంధీ ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ రోజు అసోంలో అసెంబ్లీ ఎన్నికల �
జోర్హాట్ : అస్సాంలో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో బీజేపీ ప్రభుత్వం దారుణంగా విఫలమైందని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఉపాధి కల్పన, అస్సాం ఒప్పందం, తేయాకు కార్మికుల కూలీ పెంపు హామ
మీరట్: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న రైతులు ఏ మాత్రం ఆశలు వదులుకోవద్దని, వెనుకడుగు వేయవద్దని కాంగ్రెస్ పార్టీ జనరల్ సెక్రెటరీ ప్రియాంకాగాంధీ వాద్రా సూచించారు. రైతు�
లక్నో: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పోరాడుతున్న రైతులు ఆశ కోల్పోవద్దని కాంగ్రెస్ నాయకురాలు ప్రియాంక గాంధీ వాద్రా అన్నారు. ఎంత కాలం పోరాడినా రైతుల వెంటే ఉంటామని చెప్పారు. ఉత్తరప్రదేశ్లోని మీరట్లో ఆద�
గువాహటి: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఐదు రాష్ట్రాల్లో ప్రచారం జోరుగా సాగుతున్నది. ప్రధాన పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్తోపాటు ఆయా రాష్ట్రాల్లో ప్రధాన పార్టీలుగా ఉన్న ప్రాంతీయ పార్టీలు పోటాపోటీగ�