Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కు�
న్యూఢిల్లీ: రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో వారితో భేటీ అయ్యారు. దీంతో రాజ�
Priyanka Gandhi: ట్విట్టర్ ఇండియా రాహుల్గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు.
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ స్పైవేర్ను ప్రభుత్వం వాడుతోందన్న వార్తలు నిజమైతే గోప్యత హక్కుపై మోదీ ప్రభుత్వం నేరుగా
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియ�
న్యూఢిల్లీ : యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ కెప్టెన్గా వ్యవహరిస్తారని కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్ స్పష్టం చేశారు. యూపీ అసెంబ్�
న్యూఢిల్లీ : కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ.. వ్యాక్సిన్ల కొరత అంశంపై కేంద్ర ప్రభుత్వాన్ని తీవ్రంగా తప్పుపట్టింది. కేంద్ర ప్రభుత్వ వైఫల్యం వల్లే కోవిడ్ టీకాల కొరత ఏర్పడినట్లు ఆమె ఆరోపించారు. ప్
న్యూఢిల్లీ : కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి కారణంగానే కొవిడ్-19 సెకండ్ వేవ్ వ్యాప్తితో పెద్ద సంఖ్యలో మరణాలు చోటుచేసుకున్నాయని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. కరోనా విలయానికి కేంద్ర ప
గౌహతి: అస్సాంలో జరిగిన రెండో విడత ఎన్నికల్లో ఈవీఎంలను ఓ బీజేపీ ఎమ్మెల్యే కారులో తరలించడం తీవ్ర దుమారం రేపుతోంది. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఎన్నికల సంఘం.. ఆ పోలింగ్ బూత్లో రీపోలింగ్ ని�
కమ్యూనిస్టు మ్యానిఫెస్టోను అమలు చేస్తామని చెప్పి కేరళలో అధికారంలోకి వచ్చిన సీపీఎం సారథ్యంలోని ఎల్డీఎఫ్.. ‘కార్పొరేట్ మ్యానిఫెస్టో’ను అనుసరిస్తున్నది. రాష్ట్ర ఆస్తులను కార్పొరేట్ సంస్థలకు అమ్మేయడ�