న్యూఢిల్లీ : లఖింపూర్ హింసాకాండపై సుప్రీంకోర్టు ప్రస్తుత న్యాయమూర్తులచే విచారణ జరిపించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ ఘటనపై పూర్తి వివరాలతో ఆ పార్టీ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలో ప
లక్నో: ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఆయన ధనిక స్నేహితులకు తప్ప, ఎవరికీ భద్రత లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆరోపించారు. దేశంలోని పేదలు, దళితులు, మహిళలకు భద్రత లేకపోయినా ఆయన బిలియనర్
లక్నో: కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా ఆకస్మికంగా ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నోలో ఒక దళిత వాడను సందర్శించారు. చీపురు చేత పట్టి ఆ దళిత వాడలో ఆమె ఊడ్చారు. ఈ సందర్భంగా సీఎం యోగి ఆదిత్య నాథ్
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటన నేపధ్యంలో ఆ ప్రాంతంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగించారనే ఆరోపణలపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా 11 మందిపై పోలీసులు మంగళవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. లఖింపూర్ ఖే�
సీతాపూర్: లఖీంపూర్ ఖేరీలో ఘటన తర్వాత అక్కడి బాధితులను పరామర్శించడానికి వెళ్లిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. నిషేధాజ్ఞలు ఉన్న లఖీంపూర్
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో రైతులను పొట్టనపెట్టుకున్న వారు దర్జాగా రోడ్లపై తిరుగుతుంటే తనను మాత్ర అకారణంగా నిర్బంధించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఎలాంటి ఉత్తర్వులూ, ఎఫ్
లక్నో: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్ ఖేరిలో రైతుల మీదకు కేంద్ర మంత్రి కాన్వాయ్ దూసుకెళ్లిన విషయం తెలిసిందే. అయితే నిరసన చేపడుతున్న అన్నదాతల మీదకు ఓ వాహనం దూసుకువెళ్లింది. దానికి సంబంధించిన
లక్నో : లఖింపూర్ ఖేరి ఘటనలో మరణించిన రైతుల కుటుంబాలను పరామర్శించేందుకు వెళ్లిన తన పట్ల యూపీ పోలీసులు అమానుషంగా ప్రవర్తించారని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఆరోపించారు. ఆదివారం రాత్రి త
న్యూఢిల్లీ: ఓ కేంద్ర మంత్రి తనయుడు ఆందోళన చేస్తున్న రైతులపైకి కారుతో దూసుకెళ్లిన ఘటన ఎంత సంచలనం సృష్టించిందో తెలుసు కదా. యూపీలోని లఖీంపూర్ ఖేరీలో ఆదివారం జరిగిన ఈ ఘటనపై ప్రతిపక్షాలు చా�
Priyanka Gandhi | ఉత్తరప్రదేశ్లోని సీతాపూర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ప్రియాంక గాంధీని పోలీసులు అడ్డుకున్నారు. లఖింపూర్ ఖేరీలో నిన్న నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. మృతుల కు�
న్యూఢిల్లీ: రాజస్థాన్కు చెందిన కాంగ్రెస్ నేత సచిన్ పైలట్ ఆ పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీని కలిశారు. శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని రాహుల్ గాంధీ నివాసంలో వారితో భేటీ అయ్యారు. దీంతో రాజ�
Priyanka Gandhi: ట్విట్టర్ ఇండియా రాహుల్గాంధీ సహా కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తల ట్విట్టర్ ఖాతాలను లాక్ చేయడంపై ఆ పార్టీ కీలక నేత ప్రియాంకాగాంధీ వాద్రా మండిపడ్డారు.
న్యూఢిల్లీ : దేశాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ ఉదంతంపై కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ స్పందించారు. ఈ స్పైవేర్ను ప్రభుత్వం వాడుతోందన్న వార్తలు నిజమైతే గోప్యత హక్కుపై మోదీ ప్రభుత్వం నేరుగా
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీలో చేరనున్నట్లు ఆ పార్టీ వర్గాలు వెల్లడించాయి. మంగళవారం ఆయన పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సహా రాహుల్, ప్రియ�