నిజామాబాద్ జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలలు బెల్టు, యూనిఫామ్లు, పుస్తకాల విక్రయాలు చేపడుతున్నాయంటూ నమస్తే తెలంగాణ దినపత్రికలో వచ్చిన కథనం ఆధారంగా డీఈవో దుర్గాప్రసాద్ ఓ ప్రకటన విడుదల చేశారు.
Hostel Girl Raped | హాస్టల్లో బాలికపై అత్యాచారం జరిగింది. బాధిత బాలిక ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు రెండు వారాలకుపైగా దర్యాప్తు చేశారు. చివరకు స్కూల్ యజమాని అరెస్ట్ అయ్యాడు. కేసు నమోదు చేయవద్దని బాధితురాల
‘అయ్యో కొడుకా.. ఇంటికొచ్చి నాల్రోజులన్నా కాకపాయెకదరా.. ఎంత పనాయెరా..’ అంటూ ఈతకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన ఆ కొడుకు మృతదేహంపై ఆ తల్లి.. ‘కండ్ల ముందే ఘోరం జరిగిపోయింది బిడ్డా’ అంటూ ఆ తండ్రి రోదించిన తీరు ప్రత�
Fire accident | దేశ రాజధాని ఢిల్లీలోని ద్వారక ఏరియాలోగల ఓ ప్రైవేట్ స్కూల్ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్కు సెలవు కావడంతో బస్సులన్నింటిని స్కూల్ ఆవరణలో పార్క్ చేశారు. ఆ పార్కు చేసి ఉన్న బస
డాక్టర్ సీవీ రామన్ జయంతి సందర్భంగా జాతీయ సైన్స్ దినోత్సవం బుధవారం జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలో సీవీ రామన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్ప�
Supreme Court | ఓ ట్రాన్స్జెండర్ ఉన్నత చదువులు చదివింది. టీచర్ ఎడ్యుకేషన్ కూడా పూర్తి చేసింది. ఇక సంపాదన కోసం టీచర్గా చేరింది. కానీ కొన్నాళ్లకు ఆమె ట్రాన్స్జెండర్ అని తెలియడంతో విధుల నుంచి తొలగించ�
కార్పొరేట్ విద్యా సంస్థల పోటీని తట్టుకుని, తమకు ఉన్న వనరులతో విద్యార్థులకు చక్కటి విద్యను అందిస్తున్న ప్రైవేట్ యాజమాన్యాలకు తాను అండగా ఉంటానని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు.
తెలంగాణ సాంప్రదాయానికి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని గురువారం ఉమ్మడి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో ముందస్తుగా పూలపండుగను సంబురంగా జరుపుకున్నారు.
దసరా సెలవులు శుక్రవారం నుంచి ప్రారంభంకానుండగా.. గురువారం మున్సిపాలిటీలోని ప్రభుత్వ పాఠశాలల్లో బతుకమ్మ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు రంగురంగుల దుస్తుల్లో వచ్చి ఆకట్టుకున్నారు. ఉదయం నుంచి కొ�
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలోని పలు మండలాల్లోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో గురువారం బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాలలకు శుక్రవారం నుంచి దసరా సెలవులు ప్రారంభం కానుండడంతో ఒకరోజు ముందుగానే బ�
ఏపీలోని పార్వతీపురం మన్యం జిల్లా లో ఏనుగులు బీభత్సం సృష్టించాయి. జియ్యమ్మవలస మండలం రామినాయుడువలసలో గురువారం తెల్లవారుజామున ఏనుగుల గుంపు రెచ్చిపోయింది. ఊర్లో ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్పై దాడి చేశాయి.
ప్రైవేటు స్కూల్ బస్సు బోల్తాపడిన ఘటనలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి. మహబూబాబాద్ జిల్లా తొర్రూరుకు చెందిన శ్రీనలంద స్కూల్ బస్సు దంతాలపల్లి మండలం పెద్దముప్పారం, కుమ్మరికుంట్ల, దంతాలపల్లిలో విద�
నమస్తే. నేను ఓ ప్రైవేట్ స్కూల్లో ఇంగ్లిష్ టీచర్ను. ఇక్కడ చదువులకు ఎంత విలువ ఇస్తారో, క్రమశిక్షణకూ అంతే ప్రాధాన్యం ఇస్తారు. దారితప్పితే శిక్ష తప్పనిసరి.