జగిత్యాలలోని ప్రైవేట్ స్కూల్లో విద్యార్థినితో అసభ్యకరంగా ప్రవర్తించిన టీచర్పై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. పోలీసుల కథనం ప్రకారం జగిత్యాల రూరల్ పరిధిలోని ఓ ప్రైవేట్ స్కూల్లో ఆరో తరగతి విద్య�
Hyderabad | హయత్నగర్లో విషాదం నెలకొంది. స్థానికంగా ఉన్న ఓ ప్రయివేటు పాఠశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఆ పాఠశాల వద్ద ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలీసులు భారీగా మోహరించారు.
బ్యాటరీ పేలి ఎలక్ట్రిక్ స్కూటీ దగ్ధమైన ఘటన హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూరులో చోటుచేసుకుంది. ముత్తారం గ్రామానికి చెందిన కాశిరెడ్డి ఆదిరెడ్డికి ముల్కనూరులో ప్రైవేట్ పాఠశాల ఉంది.
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల కోసం సంక్షేమ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదువుతున్నట్టు గణాం
విష జ్వరంతో చిన్నారి మృతి చెందిన ఘట న వరంగల్ జిల్లా గీసుగొండ మండలంలోని విశ్వనాథపురంలో శుక్రవా రం జరిగింది. కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన దూల మహేందర్-శ్రీలత దంపతుల కుమార్తె నిత్యశ్రీ (
Balcony collapses in private school | ప్రైవేట్ స్కూల్ బిల్డింగ్ పాక్షికంగా కూలింది. పిట్ట గోడ కూలడంతో సుమారు 40 మంది విద్యార్థులు గాయపడ్డారు. వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. నలుగురు పిల్లల పరిస్థితి �
మీర్పేట పోలీస్స్టేషన్ పరిధిలో కనిపించకుండాపోయిన బాలుడి ఆచూకీ ఇంకా లభించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మీర్పేట దాసరి నారాయణ రావు కాలనీలో నివాసము�
బీహార్లోని సుపౌల్ జిల్లాలోని లాల్పత్తిలో ఐదేళ్ల బాలుడు మరో బాలుడిపై కాల్పులు జరిపాడు. ఎస్పీ శైశవ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం, ఓ ప్రైవేట్ పాఠశాలలో నర్సరీ విద్యార్థి (5) బుధవారం తన బ్యాగులో ఓ హ్యాండ
Ceiling Fan Falls On Girl | క్లాస్రూమ్లో టీచర్ పాఠాలు చెబుతుండగా ఉన్నట్టుండి సీలింగ్ ఫ్యాన్ ఊడిపడింది. ఒక బాలికపై పడటంతో ఆమె గాయపడింది. ఇది చూసి టీచర్, విద్యార్థులు షాక్ అయ్యారు. ఆ క్లాస్రూమ్లోని సీసీటీవీలో రిక�
సర్కారు బడులను బలోపేతం చేస్తున్నామన్న ప్రభుత్వ పెద్దల మాటలు నీటిమీద రాతలేనని కొన్ని పాఠశాలలు రుజువు చేస్తున్నాయి. కనీస సౌకర్యాలు అటుంచితే 50 ఏండ్ల కిందట నిర్మించిన కొల్లాపూర్ మండలం నార్లాపూర్ ప్రాథమ�
పిల్లలకు ఉచిత, నిర్బంధ విద్యా హకును కల్పిస్తూ 2009లో కేంద్ర ప్రభుత్వం రూపొందించిన చట్టాన్ని ఇప్పటివరకు ఎందుకు అమలు చేయలేదని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.