కరోనా ఆపత్కాలంలో ప్రైవేటు స్కూళ్ల అధిక ఫీజుల వసూళ్లపై ‘ప్రైవేటు బడి..అంతులేని దోపిడీ’ శీర్షికన ‘నమస్తే తెలంగాణ’లో ప్రచురితమైన కథనాన్ని తెలంగాణ రాష్ట్ర కమిషనర్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్రైట్స్ (ట
గ్రేటర్లో ప్రైవేటు స్కూళ్ల దోపిడీ నిరాటంకంగా సాగుతున్నది. కరోనా వేళ కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకోవాలని ప్రభుత్వం జారీ చేసిన జీవో.46ను దర్జాగా ఉల్లంఘిస్తున్నాయి. ఇటీవల నడిచిన 40 రోజుల ప్రత్యక్ష తరగతు