బంజారాహిల్స్లోని పెద్దమ్మ గుడిని కూల్చి ఆ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు యత్నించిన ప్రభుత్వ అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్రీయ శివాజీ సేన ప్రతినిధులు డిమాండ్ చేశారు.
రంగారెడ్డి జిల్లా గోపనపల్లిలోని భాగ్యనగర్ ఎన్జీవోస్ స్థలాలలో ప్రైవేట్ వ్యక్తుల ఆక్రమణలను తక్షణమే తొలగించి ఉద్యోగులకు అప్పగించాలని బీటీఎన్జీవో హౌసింగ్ సొసైటీ అధ్యక్షుడు ముత్యాల సత్యనారాయణగౌడ్
ప్రభుత్వ భూముల్లో ప్రైవేటు వ్యక్తులు చెలరేగిపోతున్నారు. రెవెన్యూశాఖ అధికారుల అండతో నిన్న వరకు రెచ్చిపోయిన వీరికి ఇప్పుడు రిజిస్ట్రేషన్ల శాఖ కూడా బాసటగా నిలుస్తుండటంతో స్వైర విహారం చేస్తున్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆ భూములను ప్రభుత్వ ఉద్యోగులకు కేటాయించినట్టుగా రికార్డులు ఉన్నాయి. ప్రస్తుతం ఆ భూములన్నీ ప్రభుత్వ భూమిలైనందున నిషేధిత జాబితాలో ఉన్నట్టు భూభారతి ఆన్లైన్ పోర్టల్ చూపుతున్నది. ఆ భూమ�
రంగారెడ్డి జిల్లా గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవోల స్థలాల్లో ప్రైవేటు వ్యక్తులు యథేచ్ఛగా పనులు చేస్తూ.. లేఅవుట్ను ఆక్రమించడాన్ని నిరసిస్తూ ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రెండో రోజు ఆందోళనలు కొన�
తమకు తెలియకుండానే ప్రభుత్వ ఆధీనంలో ఉన్న తమ భూములను ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టడంపై ఉద్యోగ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నట్టు సమాచారం. అటు పోలీసు శాఖను కలిసినా, ఇటు రెవెన్యూ శాఖను కలిసినా సరైన �
గోపన్పల్లిలోని భాగ్యనగర్ టీఎన్జీవో భూముల్లో ప్రైవేటు వ్యక్తుల పాగాపై రెవెన్యూ శాఖ మౌనం కొనసాగిస్తున్నది. తమ రక్షణలో ఉన్న భూములు అన్యాక్రాంతమవుతున్నా వ్యూహాత్మకంగా ప్రేక్షకపాత్ర పోషిస్తున్నది. ఇదే
అది హైదరాబాద్ మహానగరం.. బంజారాహిల్స్ రోడ్ నం.12లోని ఖరీదైన ప్రభుత్వ స్థలం.. కూతవేటు దూరంలోనే పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యాలయం.. ఆ స్థలాన్ని యథేచ్ఛగా ప్రైవేటు వ్యక్తులు ఆక్రమించేశారు.
చుట్టూ ఎత్తైన ప్రహరీ.. అడుగడుగునా సీసీ కెమెరాలతో నిరంతరం నిఘా.. గేటు లోపలకు తొంగిచూస్తే మీదపడి దాడి చేసేలా వేటకుక్కలు.. సమీపంలోనే తచ్చాడుతున్న ప్రైవేటు సైన్యం.. ఇవన్నీ బంజారాహిల్స్ రోడ్ నం. 10లోని తట్టిఖా�
బంజారాహిల్స్ రోడ్ నం. 11లో నాలా బఫర్ జోనల్లో ప్రైవేటు వ్యక్తులు నిర్మాణాలు చేపట్టిన వ్యవహారంపై నమస్తే తెలంగాణ పత్రిక సోమవారం ‘నగరం నడిబొడ్డున నాలాకు ముప్పు’ పేరుతో ప్రచురించిన కథనం ప్రకంపనలు సృష్టి�
ACB Raids | ఆసిఫాబాద్ జిల్లా వాంకిడి చెక్పోస్టుపై (Wankidi check post ) ఏసీబీ అధికారులు దాడులు చేసి డ్రైవర్ల వద్ద నుంచి అక్రమంగా డబ్బులు వసూలు చేస్తున్న ప్రైవేట్ వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు.
ప్రైవేట్ వ్యక్తులకు వాహనాలను ఆపే అధికారం లేదని, అలా చేసిన ఒక ఎంవీఐ అధికారి ప్రైవేట్ డ్రైవర్ యుగందర్పై కేసు నమోదు చేశామని ఆదిలాబాద్ డీఎస్పీ ఎల్.జీవన్రెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన కార్యాలయంలో ఏర్పా�
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలోని 181 సర్వే నంబర్లో 103.35 ఎకరాల భూములను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడంపై వివరాలు సమర్పించాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్తర్వులు జారీ చేసింది.