రాష్ట్రంలోని దవాఖానల్లో ఈ నెలాఖరు నుంచి ఆరోగ్య శ్రీ (Aarogyasri) సేవలు నిలిచిపోనున్నాయి. గత ఏడాది కాలంగా బిల్లులు చెల్లించపోవడంతో రూ.1000 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి.
దేశ వ్యాప్తంగా ఎంతో ప్రసిద్ధి గాంచిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్)లలో నిపుణులైన డాక్టర్లు పెద్దయెత్తున వలస పోతున్నారు. వీరంతా ప్రైవేట్, కార్పొరేట్ దవాఖానలకు క్యూ కడు�
ప్రతి బిడ్డ జననం వెనుక ఓ తల్లి పడే ప్రసవ వేదన ఉంటుంది. గర్భం నుంచి బయటకు వచ్చి బిడ్డ ఊపిరి పీల్చుకుంటే అప్పటివరకు పడిన బాధను ఆ తల్లి మర్చిపోయి తన పసిగుడ్డును గుండెలకు హత్తుకుని మాతృత్వపు అనుభూతితో మురిసి�
పాలమూరు జిల్లా కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యంతో ఓ మహిళ మృతి చెందడంతో కుటుంబ సభ్యులు సోమవారం అర్ధరాత్రి ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వైద్య సిబ్బందిపై దాడి చేయడంతోపాటు ఐఎంఏ అధ్యక్షుడు రామ్మోహన్ను చె
పాలమూరు జిల్లాలో ప్రైవేటు దవాఖానలు (Private Hospitals) బంద్ పాటిస్తున్నాయి. వైద్యులపై దాడికి నిరసగా మంగళవారం ఓపీ సేవలతోపాటు ఎమర్జెన్సీ సేవలను కూడా నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.
ఆదిలాబాద్ జిల్లాలోని ప్రైవేటు ఆసుపత్రులపై వైద్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వానకాలం ప్రారంభకావడంతో పలు రకాల వ్యాధులు సోకే ప్రమాదం ఉండడంతో ప్రైవేటు ఆసుపత్రులు దోపిడీకి పాల్పడుకుండా అధికారులు చర్య
ఆదిలాబాద్ జిల్లాలో నిబంధనలు పాటించని ప్రైవేట్ హాస్పిటళ్లపై చర్యలకు వైద్యఆరోగ్య శాఖ అధికారులు చర్యలు ప్రారంభించారు. ఆదిలాబాద్ పట్టణంలోని నక్షత్ర హాస్పిటల్ నిర్వాహకులకు రూ.20 వేల జరిమానా పాటు హాస్పి
జిల్లాలో మెడికల్ షాపుల యాజమాన్యాల అక్రమాలకు అం తేలేకుండా ఉంది. ఏ చిన్న నొప్పి వచ్చినా... జ్వరం వచ్చినా ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు ఇస్తున్నారు. చాలా మెడికల్ షాపుల్లో వయాగ్రా, మాన్ఫోర్స్, సువాగ్�
ప్రైవేట్ దవాఖానలు నిబంధనలు పాటిస్తూ పారదర్శకంగా వైద్య సేవలందించాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షా స్పష్టం చేశారు. జిల్లా కేంద్రం లోని నక్షత్ర దవాఖానను శుక్రవారం తనిఖీ చేశారు. దవాఖానలో అందిస్తున్న వ
“మొన్నటివరకు చెరువులు, కుంటల పరిరక్షణకే పరిమితమైన హైడ్రా నేడు క్రమంగా ఫైర్ సేఫ్టీని సైతం తన ఆధీనంలోకి తెచ్చుకునే ప్రయత్నం చేస్తుంది. గ్రేటర్ పరిధిలో 15 మీటర్ల ఎత్తులోపు ఉన్న కమర్షియల్ భవనాలు, ప్రైవేట�
అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు దవాఖానల్లో చికిత్స పొందిన పేదలకు సీఎం సహాయ నిధి ఎంతో భరోసానిస్తుందని జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్రావు అన్నారు. ఆదివారం జహీరాబాద్లోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాల
ఉమ్మడి జిల్లాలో ప్రైవేట్ దవాఖానలు పుట్టగొడుగుల్లో పుట్టుకొస్తున్నాయి. ఎత్తయిన భవనాల్లో అత్యాధునిక పరికరాలు, అన్ని హంగులతో దవాఖానలు ఏర్పాటు చేస్తూ వైద్య సేవలను ఖరీదుగా మార్చారు. పెద్ద మొత్తంలో ఫీజులు
రిజిస్ట్రేషన్ లేకుండా నడుపుతున్న దవాఖానలపై, నకిలీ వైద్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశాల మేరకు సూర్యాపేట జిల్లాలో పలు ప్రైవేట్ ఆస్పత్రులకు నోటీసులు ఇచ్చినట్లు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధ�
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ (Private Hospitals) కేంద్రం ప్రైవేటు దవాఖానాలకు కేరాఫ్గా మారింది. గల్లీకో దవాఖానాను ఏర్పాటుచేసి అర్హతలేని వైద్యులు, వైద్య చికిత్సలపై ఏమాత్రం అనుభవంలేని నర్సులను నియమించి పేద ప్రజల దగ్గర ద