కరోనా సమయంలో రోగుల నుంచి అధిక ఫీజులు వసూలు చేసిన దవాఖానల నిర్వాహకులు ఆ డబ్బును రోగులకు తిరిగి ఇచ్చేస్తున్నారు. ఇప్పటి వరకు 44 దవాఖానలు రూ.1.61 కోట్లు రోగులకు తిరిగి ఇచ్చినట్టు ఆర్టీఐ ద్వారా తెలిసింది. కొవిడ్�
పురుడు అంటేనే పునర్జన్మ అనే నానుడి.. ప్రస్తుతం కాన్పు అంటే కడుపుకోతగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో సిజేరియన్ ఆపరేషన్ల సంఖ్య తగ్గుముఖం పట్టి పరిస్థితి మెరుగుపడుతుండగా.. ప్రైవేటు దవాఖానల్లో మాత్రం నేట�
న్యూఢిల్లీ: భారత్ బయోటెక్ కూడా కొవాగ్జిన్ ప్రికాషన్ డోసు ధరను తగ్గించింది. ప్రైవేటు ఆసుపత్రులకు డోసు ధర రూ.1200 నుంచి రూ.225కు తగ్గిస్తున్నట్లు భారత్ బయోటెక్ సహ వ్యవస్థాపకురాలు సుచిత్రా ఎల్లా శనివారం తె�
చెన్నై: తమిళనాడు ప్రజలకు 24 గంటలపాటు కరోనా టీకా వేయాలని ఆ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం నుంచి దీనిని అమలు చేస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి మా సుబ్రహ్మణ్యం తెలిపారు. 37 జిల్లాల్లోని ఎంపిక
‘ప్రైవేటు’కు 3.56కోట్ల కొవిడ్ టీకాలు : కేంద్రం | ఈ నెల 2వ తేదీ వరకు 3.56కోట్ల కొవిడ్ టీకా మోతాదులను ప్రైవేటు ఆసుపత్రులు కొనుగోలు చేశాయని, ఒకసారి అవి సేకరించిన మోతాదులను ప్రభుత్వ టీకా కేంద్రాలకు తిరిగి కేటాయిం
ప్రధానికి ఏపీ సీఎం లేఖ | ప్రధాని మోదీకి ఏపీ సీఎం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి లేఖ రాశారు. ప్రైవేట్ దవాఖానల్లో భారీగా టీకాలు నిల్వలున్నాయని వాటిని సేకరించాలని ఆయన కోరారు.
అంబులెన్సు సేవలకు చెల్లించే చార్జీలపై స్పష్టత ప్రైవేటు దవాఖానలకు ప్రభుత్వ ఉత్తర్వులు నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలని హెచ్చరిక హైకోర్టుకు అఫిడవిట్ సమర్పించిన ఆరోగ్యశాఖ సాధారణ వార్డు+ ఐసొలేషన్ 4000వ�
కరోనా చికిత్స | కరోనా రోగుల నుంచి అందినకాడికి దోచుకుంటున్న ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీకి తెలంగాణ ప్రభుత్వం అడ్డుకట్ట వేసింది. ప్రైవేటు ఆస్పత్రుల్లో