యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులును గౌరవ డాక్టరేట్ వరించింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతికి చెందిన ప్రాగ్జ్యోతిశ్ విశ్వ విద్యాపీఠం ఆయనకు అవ�
Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు
భారత్ను 250 ఏండ్లు నిరంకుశంగా ఏలిన ఆంగ్ల గడ్డపై ఓ భారత సంతతి వ్యక్తి జెండా ఎగరేశాడు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొంది, నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రేట్ బ్రిటన్ను కాపాడటానికి
Raj Kundra | ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి లేఖ రాశారు. పోర్నోగ్రఫీ కేసులో తాను నిర్దోషినని పేర్కొన్న కుంద్రా.. ముంబై క్రైమ్ బ్రాం�
తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా అన్నారు.
బ్రిటన్ కొత్త ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ (47) విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునక్పై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు.
కొలంబో: శ్రీలంక ప్రధానిగా దినేశ్ గుణవర్ధనే ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. ఆ దేశ 15వ ప్రధానిగా ఆయన బాధ్యతలు నిర్వర్తించనున్నారు. మొన్నటి వరకు ప్రధానిగా ఉన్న రాణిల్ విక్రమసింఘే .. ఆ దేశ అధ్య�
న్యూఢిల్లీ: రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ దేశవ్యాప్తంగా ఓటింగ్ జరుగుతోంది. పార్లమెంట్తో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీల్లో ఓటింగ్ నిర్వహిస్తున్నారు. 16వ రాష్ట్రపతి ఎన్నిక కోసం ఇవాళ ఓటింగ్ జరుగు�