భారత రాష్ట్ర సమితి అతిత్వరలో దేశవ్యాప్తంగా విస్తరించి, సీఎం కేసీఆర్ ప్రధాన మంత్రి కావాలని ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ పిడమర్తి రవి ఆకాంక్షించారు.
సీఎం కేసీఆర్ దేశ ప్రధాని కావాలని కోరుతూ ఏపీలో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. రాష్ట్ర అభివృద్ధే లక్ష్యంగా పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తూ తెలంగాణను దేశంలోనే అగ్రస్థానానికి తీసుకొచ్చిన సీఎం కేసీఆర్ ప్రధాని క�
Sunil Gavaskar | టీ20 ప్రపంచకప్లో పాకిస్థాన్ గెలిస్తే.. ఆ జట్టు సారథి బాబర్ ఆ దేశ ప్రధాని అవుతాడని భారత జట్టు మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియాలో జరుగుతున్న టీ20 ప్రపంచకప్ 2022లో భాగంగా
Benjamin Netanyahu | ఇజ్రాయెల్లో గత మూడేండ్లుగా కొనసాగుతున్న రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. మాజీ పీఎం నెతన్యాహు మరోసారి ప్రధాని పీఠాన్ని అధిష్టించనున్నారు. మంగళవారం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రధానార్చకుడు నల్లన్థిఘళ్ లక్ష్మీనర్సింహాచార్యులును గౌరవ డాక్టరేట్ వరించింది. అస్సాం రాష్ట్రంలోని గౌహతికి చెందిన ప్రాగ్జ్యోతిశ్ విశ్వ విద్యాపీఠం ఆయనకు అవ�
Owaisi | కర్ణాటకలో త్వరలో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల ప్రచారంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో బీజాపూర్లో జరగనున్న మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో ఎంఐఎం నాలుగు
భారత్ను 250 ఏండ్లు నిరంకుశంగా ఏలిన ఆంగ్ల గడ్డపై ఓ భారత సంతతి వ్యక్తి జెండా ఎగరేశాడు. ఒకనాడు రవి అస్తమించని సామ్రాజ్యంగా వెలుగొంది, నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న గ్రేట్ బ్రిటన్ను కాపాడటానికి
Raj Kundra | ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి భర్త, వ్యాపారవేత్త రాజ్కుంద్రా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI)కి లేఖ రాశారు. పోర్నోగ్రఫీ కేసులో తాను నిర్దోషినని పేర్కొన్న కుంద్రా.. ముంబై క్రైమ్ బ్రాం�
తెలంగాణను అన్ని రంగాల్లో నంబర్ వన్గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ దేశానికి నాయకత్వం వహించాల్సిన అవసరం ఉన్నదని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్గుప్తా అన్నారు.
బ్రిటన్ కొత్త ప్రధానిగా, కన్జర్వేటివ్ పార్టీ నేతగా లిజ్ ట్రస్ (47) విజయం సాధించారు. భారత సంతతికి చెందిన రిషి సునక్పై దాదాపు 21 వేల ఓట్ల తేడాతో ఆమె గెలుపొందారు.