Vande Bharat | దక్షిణ మధ్య రైల్వే సారథ్యంలో మరో రెండు వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు పట్టాలెక్కాయి. సికింద్రాబాద్ - విశాఖ మధ్య ఇప్పటికే వందే భారత్ రైలు నడుస్తుండగా, నేటి నుంచి మరొకటి అందుబాటులోకి వ�
Ajit Pawar | నరేంద్రమోదీయే మూడోసారి కూడా ప్రధాని కావాలని దేశంలోని 65 శాతం మంది ప్రజలు కోరుకుంటున్నారని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ అజిత్ పవార్ అన్నారు. మహారాష్ట్రలోని సంకీర�
PM Modi : మహిళల ఆర్ధిక శక్తిని పెంపొందించేందుకు తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశంలో డెయిరీ రంగం పురోభివృద్ధి వెనుక నారీ శక్తి అద్వితీయ పాత్ర పోషించిందని ప్ర
నెదర్లాండ్స్ మాజీ ప్రధాని డ్రయెస్ వ్యాన్ అగ్ట్, ఆయన భార్య ఇజెనీ చావులోనూ చేయి వీడలేదు. ఈ నెల 5న వారు తమ నిజ్మెజెన్లో కారుణ్య మరణం పొందినట్టు అగ్ట్ ప్రారంభించిన మానవహక్కుల సంఘం వెల్లడించింది.
AP CM Jagan | కేంద్రంలోని బీజేపీ పెద్దలను ప్రసన్నం చేసుకోవడానికి రెండు ప్రధాన పార్టీలకు చెందిన అధ్యక్షులు కలుసుకోవడం రాజకీయవర్గాల్లో చర్చాంశానీయంగా మారింది.
Sudhanshu Trivedi | కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీ విమర్శలు గుప్పించారు. 2024లోనూ మళ్లీ ప్రధానిగా మోదీ ఎన్నికయితే.. రాబోయే రోజుల్లో భారతదేశంలో ఎన్నికలు జరుగవని కాంగ్రె�
Supreme Court | సుప్రీంకోర్టు ఏర్పాటై 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా వజ్రోత్సవాలు జరుపుకుంటున్నారు. ఇవాళ (ఆదివారం) ఉదయం ప్రధాని నరేంద్ర మోదీ ఈ వజ్రోత్సవాలను ప్రారంభించారు. అదేవిధంగా సుప్రీంకోర్టు కొత్త వెబ్సైట్ను
PM Modi | ప్రధాని నరేంద్రమోదీ ఇవాళ (శనివారం) తమిళనాడులో పర్యటిస్తున్నారు. పర్యటనలో ముందుగా ఆయన తిరుచిరాపల్లిలోని శ్రీ రంగనాథస్వామి ఆలయాన్ని సందర్శించారు. ఆలయంలో స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశ
Narendra Modi | ప్రధాని నరేంద్రమోదీ (Narendra Modi) మంగళవారం ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీ సత్యసాయి జిల్లాలో వివిధ ప్రారంభోత్సవాలకు మోదీ హాజరు కానున్నారు.
PM Modi | మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని ప్రధాని నరేంద్రమోదీ దేశ రాజధాని ఢిల్లీలోని తన అధికారిక నివాసంలో గోవులకు పశుగ్రాసం తినిపించారు. పుంగనూరు జాతికి చెందిన కురచ ఆవులకు తన స్వహస్తాలతో పచ్చగడ్�
PM Modi | మొజాంబిక్ అధ్యక్షుడు ఫిలిప్ జసింటో నుయిషీతో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. గుజరాత్లోని గాంధీనగర్లో ఈ భేటీ జరిగింది. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలతోపాటు తదితర అంశాలపై వారు చర్చించారు. �
Parliament attack | పార్లమెంట్ భవనంపై ఉగ్రవాదులు దాడి (Parliament attack) జరిపి నేటికి సరిగ్గా 22 ఏళ్లు పూర్తైంది. ఆ దాడిలో మరణించిన జవాన్లకు పలువురు నేతలు నివాళులర్పించారు.