వారణాసి, జనవరి 13: ప్రపంచంలోనే అతిపెద్ద రివర్ క్రూజ్ నౌక ‘ఎంవీ గంగా విలాస్’ను ప్రధాని నరేంద్రమోదీ శుక్రవారం వర్చువల్ మాధ్యమంలో ప్రారంభించారు. ఈ నౌక ఉత్తరప్రదేశ్లోని వారణాసి నుంచి మొదలై బంగ్లాదేశ్ మీదుగా అస్సాంలోని డిబ్రూగఢ్కు 51 రోజుల్లో చేరుకుంటుంది. మొత్తం 3,200 కిలోమీటర్లు ప్రయాణిస్తుంది. రెండు దేశాల్లో 27 నదుల గుండా సాగే గంగా విలాస్ ప్రయాణ మార్గంలో 50 పర్యాటక క్షేత్రాలను సందర్శించే అవకాశం ఉంటుంది.
ఇతర ప్రత్యేకతలు