ప్రధానమంత్రిని కలిసే అవకాశం మళ్లీమళ్లీ రాదని, వచ్చిన ఈ అవకాశాన్ని రాష్ట్ర అభివృద్ధి కోసం ఉపయోగించాలని బీజేపీ కార్పొరేటర్లకు తెలంగాణ రైతు రక్షణ సమితి అధ్యక్షుడు పాకాల శ్రీహరిరావు విజ్ఞప్తి చేశారు
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మ
హైదరాబాద్ : రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్పై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసల జల్లు కురిపించారు. 20 ఏండ్ల తర్వాత కేటీఆర్ భారతదేశానికి ప్రధాని అయినా �
ఆస్ట్రేలియా నూతన, 31వ ప్రధానిగా లేబర్ పార్టీ నేత ఆంటోనీ ఆల్బనీస్ సోమవారం ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఆయనతో పాటు మరో నలుగురు ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేసే
బీజేపీలో రూల్స్ అందరికీ ఉంటాయి కానీ తనకు మాత్రం ఉండవని అంటున్నారు ప్రధాని మోదీ. బీజేపీలో 75 ఏండ్లు దాటిన నేతలను పక్కన పెట్టాలని ఆరెస్సెస్ నియమం పెట్టింది. ఆరెస్సెస్ ఇదివరకటి చీఫ్ కూడా ఈ నియమం ప్రకారమే