లోక్సభలో గత గురువారం ప్రధాని మోదీ ప్రసంగం రద్దయిన తర్వాత విపక్షాలపై పరువు నష్టం ఆరోపణలు చేసినందుకు, విపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడేందుకు అనుమతించనందుకు ఆయనను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున్నాయి. దేశవ్యాప్తంగా 2028 నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక�
ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది.
జానపద గాయని నేహా సింగ్ రాథోఢ్కు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పోలీసులు నోటీసు ఇచ్చారు. ప్రధాని మోదీని కించపరచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు 2025లో నమోదైన కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం కోసం ఈ చర్య తీసుకున
బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బీహార్ నేత నితిన్ నబీన్ సోమవారం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మంగళవారం ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షా తదితర అగ్ర నేతల సమక్షంలో ఆయన ప్రమాణ స్వీకారం చేస్తారు.
చంద్రబాబు బడాయి లు ఇప్పటికీ ఆగడం లేదు. బాబు డాబుల డప్పు మోగుతూనే ఉన్నది. 2014లో ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు కోసం తెలంగాణలోని ఏడు మండలాలను ఏపీలో కలిపితేనే ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రధాని మోద�
బీసీ రిజర్వేషన్ల అంశాన్ని ప్రధాని మోదీ దృష్టికి ఎందుకు తీసుకెళ్లరు? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో-9ని ఎందుకు సమర్థించిన్రు? అని ఎంపీ ఆర్ కృష్ణయ్యను బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగోని బాలరాజ�
రాష్ట్ర బీజేపీలో మరో కొత్త వివాదం రాజుకుంది. ఇప్పటికే అంతర్గత కుమ్ములాటలు, తొలి, రెండో విడత పంచాయతీ ఎన్నికల్లో చతికలపడటంతో సతమతమవుతున్న పార్టీలో ప్రధాని మోదీతో భేటీ అంశా లు లీక్ అవడం అగ్గిరాజేసింది. రా�
తెలంగాణను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్ర జరుగుతున్నదని కాంగ్రెస్ బహిష్కృత నేత బక్క జడ్సన్ ఆరోపించారు. చంద్రబాబు డైరెక్షన్లో సీఎం రేవంత్, ప్రధాని మోదీ క లిసి కుట్రకు తెరలేపారని చెప్పారు. సోమాజిగూ�
ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్ జిల్లాలోని ఆట్కోట్లో ఓ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి విఫలమైన ఓ కామాంధుడు ఆ బాలిక మర్మావయంలోకి ఇనుప కడ్డీన�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�
దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆంత్రప్రెన్యూర్ సిల్స్ను వెలికి తీయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ శంషాబాద్లో సై రూట్ ఇన్ఫినిటీ క్�
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.