రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం దిగజారిన శాంతిభద్రతల పరిస్థితికి బీజేపీ, ఆరెస్సెస్సే �
బీహార్ ఎన్నికల ప్రచార సందర్భంగా ప్రధాని మోదీ తన పదవికి ఉన్న గౌరవాన్ని మరచిపోయి ప్రాంతీయ ఉద్రిక్తతలను రెచ్చగొడుతున్నారని తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ శుక్రవారం విమర్శించారు.
ప్రధాని మోదీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వ పాలనలో దేశంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. 2023 ఒక్క ఏడాదిలోనే దేశవ్యాప్తంగా 4.5 లక్షల మంది మహిళలపై అఘాయిత్యాలు జరిగాయి. మహిళలపై నేరాల్లో బీజేపీపాలిత రాష్ర్టాలు మ
PM Modi | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రధాన పార్టీలైన ఆర్జేడీ (RJD), జేడీయూ (JDU), కాంగ్రెస్ (Congress), బీజేపీ (BJP) నేతలు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
చారిత్రాత్మక రక్షణ ఒప్పందంపై సౌదీ రాజు మొహమ్మద్ బిన్ సల్మాన్(ఎంబీఎస్), పాకిస్థాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ బుధవారం సంతకాలు చేశారు. ఈ ఒప్పందం కింద ఒక దేశంపై దాడి జరిగితే మరో దేశంపై దాడి జరిగినట్లుగా పర�
జాతుల మధ్య వైరంతో రెండేండ్లుగా రావణకాష్టంలా రగులుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్లో ఎట్టకేలకు ప్రధాని మోదీ శనివారం పర్యటించనున్నారు. అల్లర్లు జరిగిన దాదాపు 28 నెలల తర్వాత ప్రధాని రాష్ట్రంలో పర్యటించనుండ
ప్రధాని మోదీ, ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సోమవారం టెలిఫోన్ ద్వారా మాట్లాడుకున్నారు. ఇటీవలి పరిణామాలపై జెలెన్స్కీ అభిప్రాయాలను తెలుసుకున్నట్లు మోదీ ఎక్స్లో తెలిపారు.
ఇటీవల జరిగిన అసెంబ్లీ, గత ఏడాది జరిగిన లోక్సభ ఎన్నికల పోలింగ్లో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన ఆరోపణలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఎన్నికల సంఘం సహకారంతో బీజేపీ ఓట్ల మోసానికి పాల్పడి పలుచోట్ల విజయం సాధించ�
కోరుట్ల పట్టణంలోని పీఎంశ్రీ ప్రభుత్వ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థినిలు తమ స్వహస్తాలతో తయారు చేసిన రాఖీని ప్రధాని నరేంద్ర మోడీకి పంపించారు. రక్షాబంధన్ సందర్భంగా ముందస్తు వేడుకలను గురువా�
PM Modi: ఆపరేషన్ సింధూర్ ఏమైనా తమాషా అవుతుందా అని ప్రధాని మోదీ అన్నారు. కాంగ్రెస్, ఎస్పీ నేతలు సైనిక బలగాలను అవమానిస్తున్నట్లు పేర్కొన్నారు. వారణాసిలో మాట్లాడుతూ కొత్త ఇండియా ఇప్పుడు కాలభైరవుడ
‘హౌదీ మోదీ’, ‘నమస్తే ట్రంప్' అంటూ హల్చల్ చేశారు. ట్రంప్ నాకు గొప్ప మిత్రుడంటూ కలరింగ్ ఇచ్చారు.నిజమేననుకొన్నారు అదంతా. అయితే, అసలు విషయం ఇప్పుడు బయటపడింది. విశ్వగురువుగా తనకు తాను ప్రచారం చేసుకొనే మోద
భారత వస్తువులపై 25 శాతం సుంకాలు విధిస్తామన్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటన దేశీయంగా రాజకీయ దుమారం లేపింది. ట్రంప్ ప్రకటనపై ప్రధాని మోదీ మౌనంగా ఉండటాన్ని ప్రతిపక్షాలు ప్రశ్నించాయి. కాంగ్రెస్ అగ్ర న