పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. రెండో, ఆఖరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల
పెన్షనర్ల సమస్యలపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సత్వరమే స్పందించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ కరీంనగర్ జిల్లా శాఖ డిమాండ్ చేసింది.
PM Modi | మహిళా రిజర్వేషన్లకు సంబంధించి కేంద్రం లోక్సభ (Lok Sabha) లో ప్రవేశపెట్టిన రాజ్యాంగ సవరణ బిల్లు వీగిపోవడంపై ప్రధాని (Prime Minister) నరేంద్ర మోదీ (Narendra Modi) తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. బిల్లు విషయంలో విపక్షాలు చాలా ప�
ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం ఫోన్ చేశారు. వారిద్దరూ సుమారు 40 నిమిషాల పాటు ఫోన్లో సంభాషించుకున్నారు. యూఎస్-ఇరాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కోసం ఇస్లామాబాద్ల
వచ్చే ఏడాది ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో కుంభమేళా నిర్వహించనున్నట్టు ప్రధాని మోదీ వెల్లడించారు. మినీ చార్ధామ్ యాత్ర కూడా మరి కొన్ని నెలల్లో ప్రారంభమవుతుందని చెప్పారు. కుంభమేళా నిర్వహణకు వీలుగా రాష�
పశ్చిమ బెంగాల్లో అధికారాన్ని చేజిక్కించుకోవాలి. 15 ఏండ్లుగా రాష్ట్రంలో హవా చూపిస్తున్న తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)ని గట్టిగా దెబ్బతీయాలి. మూడు పర్యాయాలుగా సీఎంగా కొనసాగుతున్న టీఎంసీ అధినేత్రి మమతా బె�
అస్సాం, కేరళ, పుదుచ్చేరిల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రం 5 గంటలకు ముగిసింది. గురువారం ఆ రాష్ర్టాల అసెంబ్లీలకు ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో.. ఓటర్లను ఆకర్షించేందుకు అధికార, విపక్ష ప�
అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్పై చేస్తున్న యుద్ధాన్ని వెంటనే ఆపి, చర్చల ద్వారా సమస్య పరిష్కరించుకోవాలని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుకు ప్రధాని మోదీ ఫోన్ చేశారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని కోరారు. ఘర్షణలను సాధ్యమైనంత త్వరగా ముగించాలని సూచించారు.
PM Modi : సీ-130జే విమానంలో మోదీ ప్రయాణించారు. అస్సాంలో కొత్తగా నిర్మించిన ఈఎల్ఎఫ్పై ఆ విమానాన్ని ల్యాండ్ చేశారు. ఆ తర్వాత అక్కడ జరిగిన సైనిక విన్యాసాల కార్యక్రమంలో ప్రధాని పాల్గొన్నారు. ఎమర్జెన్సీ ల
లోక్సభలో గత గురువారం ప్రధాని మోదీ ప్రసంగం రద్దయిన తర్వాత విపక్షాలపై పరువు నష్టం ఆరోపణలు చేసినందుకు, విపక్ష నేత రాహుల్ గాంధీని సభలో మాట్లాడేందుకు అనుమతించనందుకు ఆయనను పదవి నుంచి తొలగించే తీర్మానాన్ని
‘సబ్ కా సాథ్.. సబ్ కా వికాస్' అంటూ ప్రధాని మోదీ ప్రవేశపెడుతున్న పథకాలన్నీ పేరు గొప్ప ఊరు దిబ్బ చందంగానే మిగులుతున్నాయి. దేశవ్యాప్తంగా 2028 నాటికి ప్రతి ఇంటికీ నల్లా ద్వారా రక్షిత మంచినీటిని అందించడమే లక�
ప్రధానమంత్రి మోదీ పాలనలో దేశమంతా ఆగమాగంగా తయారయ్యింది. ఆర్థికవ్యవస్థ చిన్నాభిన్నమైంది. వృద్ధిరేటు గాడితప్పింది. డాలర్తో పోలిస్తే, రూపాయి మారకం విలువ చరిత్రలో ఎన్నడూ చూడని కనిష్ఠ స్థాయికి పతనమయ్యింది.
జానపద గాయని నేహా సింగ్ రాథోఢ్కు ఉత్తరప్రదేశ్లోని వారణాసి పోలీసులు నోటీసు ఇచ్చారు. ప్రధాని మోదీని కించపరచే విధంగా ఆమె వ్యాఖ్యలు చేసినట్లు 2025లో నమోదైన కేసులో చార్జిషీట్ దాఖలు చేయడం కోసం ఈ చర్య తీసుకున