హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు ప�
పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ తన ఆర్థిక సలహా మండలితో శనివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఉన్న వ్యాపారాలకు ఊతం ఇవ్వడం, దిగుమతులను తగ్గించుకోవడంపై ఈ �
ప్రధాని మోదీ పాలనలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపరు లీక్ కాకుండా, పరీక్ష రద్దు కాకుండా చూడు దేవుడా అని కోరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలలు, సంవత్సరాల పాట�
‘రేవంత్రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడ�
నీట్ యూజీ-2026 నిర్వహణలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. నీట్ రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తో దా
నీట్-యూజీ పరీక్ష రద్దుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నీట్ లీకేజీ దేశ యువతపై జరిగిన నేరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్తున్న అమృత కాలం.. దేశానికి విష యుగంగా మారిం�
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో పోరాడుతున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సహచర క్రీడాకారిణి సాక్షి మాలిక్ మద్దతు ప్రకటించింది. మహిళాఅథ్లెట్లు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆటలో కొనసాగ�
ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా, తీవ్ర నిరుత్సాహపర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ప్రధాని ఉపన్యాసంలో రాష్ట్ర సమస్యల ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూల్చి, తమను రోడ్డున పడేస్తున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రధాని మోదీ సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెల�
ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక �
పశ్చిమబెంగాల్ నూతన ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోదీ బీజేపీ సీనియర్ నాయకుడు మఖ్కన్ లాల్ సర్కార్(98)కు పాద నమస్కారం చేసి, ఆశీర్వాదం తీసుకోవడం అంద�
కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్పై నమోదైన పోక్సో కేసు వివాదం ప్రధాని మోదీకి సంకటంగా మారిందనే చర్చ జరుగుతున్నది. శనివారమే బండి భగీరథ్పై పోక్సో కేసు నమోదు కావడం, మరుసటి రోజే మోదీ రాష్ర్టాన�
నోబెల్ గ్రహీత రవీంద్రనాథ్ ఠాగూర్ జయంతి జయంతి నేపథ్యంలో మే 9న కోల్కతాలో తమ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేస్తారని బీజేపీ మంగళవారం ఒక ప్రకటనలో ప్రకటించింది.
పశ్చిమ బెంగాల్లో హోరాహోరీగా సాగిన ఎన్నికల ప్రచారానికి సోమవారం సాయంత్రం 6 గంటలకు తెరపడింది. రెండో, ఆఖరి దశ పోలింగ్ ఏప్రిల్ 29న జరుగనున్నది. ఓటర్లను ఆకట్టుకునేందుకు అన్ని రాజకీయ పార్టీల నేతలు, కార్యకర్తల