రాముడి పేరు చెప్పుకొని అధికారంలోకి వచ్చిన బీజేపీ నేతలు అయోధ్య రామమందిరంలో జరిగిన చోరీపై ఎందుకు మాట్లాడరని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశ్నించారు. ఈ విషయంలో ప్రధాని మోదీ, మంత్రి అమిత్
ప్రధాని మోదీకి ‘గార్డియన్ ఆఫ్ ది బ్లూ హారిజన్ గౌరవ బిరుదును సీషెల్స్ ఆదివారం అందించింది. పర్యావరణ పరిరక్షణలో, చిన్న ద్వీప దేశాల ఆకాంక్షలను ముందుకు తీసుకెళ్లడంలో చూపుతున్న నిబద్ధతకు గాను దీన్ని ప్ర�
రాష్ర్టాన్ని పాలించేది హైబ్రిడ్ ముఖ్యమంత్రి అని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్రెడ్డి ఆరోపించారు. ప్రధాని మోదీ, ఆంధ్రా సీఎం చంద్రబాబు నాటిన హైబ్రిడ్ విత్తనమే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అని త
PM Modi: పశ్చిమాసియా సంక్షోభ పరిష్కారానికి ఇరాన్, అమెరికా మధ్య కుదిరిన అవగాహన ఒప్పందాన్ని స్వాగతిస్తున్నట్లు ప్రధాని మోదీ తెలిపారు. ఆ డీల్ను అమలు చేయడం వల్ల పశ్చిమాసియాలో శాంతి స్థాపన జరుగు�
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు ప�
పశ్చిమాసియా సంక్షోభం వేళ ప్రధాని మోదీ తన ఆర్థిక సలహా మండలితో శనివారం భేటీ అయ్యారు. యుద్ధం ముగుస్తుందో లేదో తెలియని పరిస్థితుల నేపథ్యంలో.. దేశంలో ఉన్న వ్యాపారాలకు ఊతం ఇవ్వడం, దిగుమతులను తగ్గించుకోవడంపై ఈ �
ప్రధాని మోదీ పాలనలో విద్యార్థులు, ఉద్యోగార్థులు పరీక్షలు బాగా రాయాలని కాకుండా, పరీక్ష పేపరు లీక్ కాకుండా, పరీక్ష రద్దు కాకుండా చూడు దేవుడా అని కోరుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. నెలలు, సంవత్సరాల పాట�
‘రేవంత్రెడ్డికి ఒకటి చెప్తున్న. కేంద్ర ప్రభుత్వం గతంలో గుజరాత్కు ఎన్ని నిధులు ఇచ్చిందో, అన్ని నిధులు మీకు ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నా. కానీ అలా చేస్తే ప్రస్తుతం మీకు అందుతున్నది సగమై పోతుంది. మీరు ఎక్కడ�
నీట్ యూజీ-2026 నిర్వహణలో ప్రధాని మోదీ ఫెయిల్ అయ్యారని సీఎం రేవంత్రెడ్డి విమర్శించారు. నీట్ రద్దు మోదీ ప్రభుత్వ నియంతృత్వ, నిరంకుశ విధానాలకు నిదర్శనమని పేర్కొన్నారు. కేంద్రప్రభుత్వ ఏకపక్ష నిర్ణయం తో దా
నీట్-యూజీ పరీక్ష రద్దుపై ప్రతిపక్షాలు భగ్గుమన్నాయి. నీట్ లీకేజీ దేశ యువతపై జరిగిన నేరమని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ కేంద్రంపై మండిపడ్డారు. ప్రధాని మోదీ చెప్తున్న అమృత కాలం.. దేశానికి విష యుగంగా మారిం�
భారత రెజ్లింగ్ సమాఖ్య (డబ్ల్యూఎఫ్ఐ)తో పోరాడుతున్న స్టార్ రెజ్లర్ వినేశ్ ఫొగాట్కు సహచర క్రీడాకారిణి సాక్షి మాలిక్ మద్దతు ప్రకటించింది. మహిళాఅథ్లెట్లు బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత కూడా ఆటలో కొనసాగ�
ప్రధాని మోదీ హైదరాబాద్ సభలో చేసిన ప్రసంగం తెలంగాణ ప్రజల ఆశలను నీరుగార్చడమే కాకుండా, తీవ్ర నిరుత్సాహపర్చిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్వెస్లీ విమర్శించారు. ప్రధాని ఉపన్యాసంలో రాష్ట్ర సమస్యల ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరిట ఇండ్లను కూల్చి, తమను రోడ్డున పడేస్తున్నదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. పరేడ్ గ్రౌండ్లో ఆదివారం జరిగిన ప్రధాని మోదీ సభలో ప్లకార్డులు ప్రదర్శించి నిరసన తెల�
ప్రధాని నరేం ద్రమోదీ హైదరాబాద్ సందర్శన, పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించే బహిరంగసభను పురస్కరించుకుని వీవీఐపీ, వీఐపీల కదలికల దృష్ట్యా హైదరాబాద్ నగరంలోని కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు, తాత్కాలిక �