ప్రధాని మోదీ స్వరాష్ట్రం గుజరాత్లో మరో నిర్భయ తరహా ఘటన చోటుచేసుకుంది. రాజ్కోట్ జిల్లాలోని ఆట్కోట్లో ఓ ఆరేళ్ల బాలికపై లైంగిక దాడికి ప్రయత్నించి విఫలమైన ఓ కామాంధుడు ఆ బాలిక మర్మావయంలోకి ఇనుప కడ్డీన�
కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన హిల్ట్ పాలసీ దేశంలోనే అతిపెద్ద భూ కుంభకోణమని, సమగ్ర విచారణ జరిపి నిజాలు తేల్చాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య కోరారు. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రా�
దూరదృష్టితో కూడిన పాలసీ విధానాలు దేశంలోని యువతలో దాగి ఉన్న అద్భుతమైన ఆంత్రప్రెన్యూర్ సిల్స్ను వెలికి తీయవచ్చని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ శంషాబాద్లో సై రూట్ ఇన్ఫినిటీ క్�
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిసంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని ప్రధాని మోదీ చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
మాకు రైతులు, మత్స్యకారులే ముఖ్యం. రైతుల ప్రయోజనాల విషయంలో దేశం ఎన్నటికీ రాజీపడబోదు. దీనికోసం వ్యక్తిగతంగా నేను భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని తెలుసు. దానికి నేను సిద్ధంగా ఉన్నాను.
దక్షిణాఫ్రికాలో ఈ నెల 22, 23 తేదీల్లో జరగనున్న జీ20 సదస్సుకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు. ఈ నెల 21-23 తేదీల్లో ఆ దేశంలో ప్రధాని పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఇండియా-బ్రెజిల్-దక్షిణాఫ్రికా (ఐబీఎస్ఏ) సమావేశంలోన�
పీఎం-కిసాన్ పథకం 21 విడత సాయం కింద రూ.18 వేల కోట్లను కేంద్రం బుధవారం విడుదల చేసింది. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9 కోట్ల మందికిపైగా సన్న, చిన్నకారు రైతులు లబ్ధి పొందారని తెలిపింది.
‘ఇకమీదట భారత్లో ఉగ్రదాడి జరిగితే దానిని యుద్ధంగానే పరిగణిస్తాం’ అని ఆపరేషన్ సిందూర్ సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించారు.ఉగ్రదాడి జరిగిన మరుక్షణమే పాక్పై భారత్ యుద్ధభేరి మోగిస్తుందని కూడా హెచ్చరి
బీహార్లో ఎన్డీఏ విజయం సాధించిన వేళ ప్రధాని నరేంద్ర మోదీ కాంగ్రెస్పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్లో త్వరలో మరో చీలిక ఏర్పడనున్నదని మోదీ జోస్యం చెప్పారు. ఆ పార్టీ పట్ల దాని మిత్రపక్షాలు జాగ్రత్త�
ఏడాది పాటు సాగే భారత జాతీయ గేయం ‘వందే మాతరం’ 150 ఏండ్ల ఉత్సవాలను శుక్రవారం ప్రధాని మోదీ న్యూఢిల్లీలో ప్రారంభించనున్నారు. దేశవ్యాప్తంగా ఉదయం 9.50కి పబ్లిక్ ప్రదేశాల్లో ఈ గేయాన్ని సామూహికంగా ఆలపిస్తారు.
కేంద్రంలోని మోదీ ప్రభుత్వ పాలనలో రైతన్న అరిగోస పడుతున్నాడు. పశ్చిమ దేశాల ఒత్తిళ్లకు తలొగ్గుతూ ప్రధాని మోదీ తీసుకొంటున్న ఏకపక్ష నిర్ణయాలు దేశీయ కర్షకుల ఉసురు తీస్తున్నది. ముఖ్యంగా బీజేపీ పాలనలో పత్తి ర�
ప్రధాని మోదీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మరోసారి అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహాన్ని చవిచూసింది. ట్రిబ్యునల్ సంస్కరణల చట్టం-2021 రాజ్యాంగబద్ధతను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ల విచారణను వాయిదా వేయాలంటూ కేం�
రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆరెస్సెస్)పై నిషేధం విధించాలని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే మరోసారి డిమాండ్ చేశారు. దేశంలో ప్రస్తుతం దిగజారిన శాంతిభద్రతల పరిస్థితికి బీజేపీ, ఆరెస్సెస్సే �