Sugar Exports : చక్కెర ఎగుమతులపై కేంద్ర ప్రభుత్వం నిషేధం విధించింది. ఈ నిషేధం తక్షణమే అమలులోకి వచ్చింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు అమలులో ఉంటుందని కేంద్రం తెలిపింది.
OnePlus Pad 4 : వన్ప్లస్ సంస్థ నుంచి వన్ప్లస్ ప్యాడ్ 4 పేరుతో కొత్త ట్యాబ్లెట్ విడుదలైంది. ఇది ఫ్లాగ్షిప్ ట్యాబ్లెట్. వివిధ టాస్కులు, వర్క్ లోడ్లు సులభంగా చేసేందుకు ఇది ఉపయోగపడుతుందని కంపెనీ పేర్కొంది.
టైర్ల ధరలకు రెక్కలొచ్చాయి. పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల కారణంగా ఇప్పటికే పలు ఉత్పత్తుల భగ్గుమంటుండటంతో తాజాగా టైర్లు కూడా ఈ జాబితాలోకి చేరాయి.
Silver, gold Prices | భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీతోపాటు పలు పట్టణాల్లో ఏకంగా నాలుగు శాతం వరకు తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు రూ.2,000 (1.21 శాతం) వరకు తగ్గాయి.
రాష్ట్రంలో దళారుల మాయాజాలంతో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు మండిపోతుంటే.. వాటిని పండించే రైతులకు మాత్రం కనీస ధరలు దక్కడం లేదు.
Women Protests | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి గావినోళ్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు డిమాం�
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటర్స్ తమ వాహనాల ధరల్ని వచ్చే నెల నుంచి పెంచబోతున్నట్టు సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ ఏడాది ధరల్ని ఒకసారి పెంచిన కంపెనీలు.. మరోసారి పెంచాలని చూస్తుండగ
యాసంగి ధాన్యం వేలం ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. టెండర్లలో బిడ్డర్లు వేసిన ధరలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
కుటుంబసభ్యులతో కలిసి సింగిల్ స్క్రీన్లో సినిమాలు చూసి ఎంచక్కా కూల్డ్రింక్స్, సమోసా ఎంజాయ్ చేసినా తక్కువ ఖర్చుతో బయటపడేవాళ్లం. అయితే మల్టీప్లెక్స్ల (PVR Cinemas) హవా మొదలైన తర్వాత మూవీ థియే�
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�