Silver, gold Prices | భారతీయ మార్కెట్లో బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. ఢిల్లీతోపాటు పలు పట్టణాల్లో ఏకంగా నాలుగు శాతం వరకు తగ్గుదల కనిపించింది. బంగారం ధరలు రూ.2,000 (1.21 శాతం) వరకు తగ్గాయి.
రాష్ట్రంలో దళారుల మాయాజాలంతో ఉద్యాన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. మార్కెట్లలో కూరగాయలు, పండ్ల ధరలు మండిపోతుంటే.. వాటిని పండించే రైతులకు మాత్రం కనీస ధరలు దక్కడం లేదు.
Women Protests | కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్, పెట్రోల్, డీజిల్ , నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలని పీఓడబ్ల్యూ జిల్లా కార్యదర్శి గావినోళ్ల సావిత్రమ్మ, పీవైఎల్ జిల్లా ఉపాధ్యక్షుడు సిద్ధు డిమాం�
దేశీయ ఆటో రంగ దిగ్గజ సంస్థలైన మారుతీ సుజుకీ, టాటా మోటర్స్ తమ వాహనాల ధరల్ని వచ్చే నెల నుంచి పెంచబోతున్నట్టు సోమవారం ప్రకటించాయి. ఇప్పటికే ఈ ఏడాది ధరల్ని ఒకసారి పెంచిన కంపెనీలు.. మరోసారి పెంచాలని చూస్తుండగ
యాసంగి ధాన్యం వేలం ప్రక్రియ తుది దశకు చేరుకున్నది. టెండర్లలో బిడ్డర్లు వేసిన ధరలకు సీఎం రేవంత్రెడ్డి ఆమోదం తెలిపినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది.
కుటుంబసభ్యులతో కలిసి సింగిల్ స్క్రీన్లో సినిమాలు చూసి ఎంచక్కా కూల్డ్రింక్స్, సమోసా ఎంజాయ్ చేసినా తక్కువ ఖర్చుతో బయటపడేవాళ్లం. అయితే మల్టీప్లెక్స్ల (PVR Cinemas) హవా మొదలైన తర్వాత మూవీ థియే�
టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన ధరలు పెరగనున్నాయి. ఈ నెల 17 నుంచి పెరిగిన ధరలు అమల్లోకి రానున్నట్టు సోమవారం సంస్థ ప్రకటించింది. ఈవీలతోసహా అన్ని మోడల్స్, వేరియంట్ల ధరలు సగటున 0.6 శాతం పెరుగుతాయని కంపెనీ వివర�
బంగారం, వెండి ధరలు క్రమంగా దిగొస్తున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో తులం బంగారం ధర రూ.360 తగ్గి రూ.59,750కి దిగొచ్చింది. గత కొన్ని రోజులుగా తగ్గుతూ వచ్చిన పసిడి 60 వేల దిగువకు పడిపోయింది. బంగారంతోపాటు వెండి ధరలు భారీగ�
అంతర్జాతీయ మార్కెట్ల్లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ బ్యారల్ ధర ప్రస్తుతం ఏడు నెలల కనిష్టానికి పడిపోయింది. అయినా దేశంలో పెట్రోల్, డీజిల్ రేట్లను మాత్రం కంపెనీలు తగ్గించటం లేదు. గత ఫిబ్రవరిలో బ్యారల్ ధర
పలు ఆర్థిక వ్యవస్థల్ని అతలాకుతలం చేస్తూ ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్న ముడి చమురు ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పతనమయ్యింది. అమెరికా డాలర్ ఇండెక్స్ రికార్డుస్థాయిని చేరడంతో పలు కమోడిటీలు ధరలు తగ్గ�