మార్కెట్లో టమాట ధర ప్రజలను ఠారెత్తిస్తున్నది. నెల క్రితం వరకు రూ.10 సైతం లేని కిలో ధర ప్రస్తుతం రూ.80 పలుకుతున్నది. మూడు రోజుల్లోనే రోజుకు రూ.10 చొప్పున ధర పెరగడం వినియోగదారులకు
CNG | దేశంలో పెట్రో ధరల బాదుడుకు బ్రేక్ పడినప్పటికీ.. సీఎన్జీ (CNG ) ధరల పెంపు మాత్రం కొనసాగుతూనే ఉంది. ఈ నెల ఆరంభం నుంచి కంప్రెస్డ్ నేచురల్ గ్యాస్ (సీఎన్జీ) ధరలు క్రమం తప్పకుండా పెరుగుతూ వస్తున్నాయి. తాజాగా దేశీ�
Petrol | దేశవ్యాప్తంగా ఇంధన ధరలు మరోసారి పెరిగాయి. దేశీయ చమురు కంపెనీలు రోజుకు పెట్రోల్ (Petrol), డీజిల్పై (diesel) దాదాపు ఒక రూపాయి చొప్పున పెంచుతున్నాయి. మార్చి 22న ప్రారంభమైన ఈ వడ్డింపు కొనసాగుతూనే ఉన్నది. తాజాగా లీట�
Petrol | దేశవ్యాప్తంగా పెట్రో బాదుడు కొనసాగుతూనే ఉన్నది. గత మంగళవారం (మార్చి 22) నుంచి ఒక్కరోజు మినహా (మార్చి 24న) ప్రతిరోజూ పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పెరుగుతూనే ఉన్నాయి. దీంతో బండ్లు బయటకు తీయాలంటేనే
Petrol | పెట్రోల్, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. ధరల పెంపుదలకు ఒక్కరోజు బ్రేక్ ఇచ్చిన దేశీయ చమురు కంపెనీలు తాజాగా లీటరు పెట్రోల్, డీజిల్పై 80 పైసల చొప్పున వడ్డించాయి. దీంతో ఈ వారంలో పెట్రో, డీజిల్ ధరలు పెరగ
దేశ ప్రజలపై త్వరలో పెట్రో ధరల పిడుగు పడనుంది. రెండు మూడు నెలలుగా స్థిరంగా ఉన్న పెట్రో ధరలు ఒక్కసారిగా లీటర్కు రూ.10కి పైగా పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గిపోతున్నా.. దే�
ఢిల్లీ : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41,డీజిల్ ధర రూ. 86.67 హైదరాబాద్లో పెట్ర�
LPG cylinder | పెరుగుటే తప్ప తగ్గుట లేదన్నట్లు దూసుకెళ్తున్న సిలిండర్ ధరలు కాస్త తగ్గాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే సిలిండర్ ధరను రూ.102.50 మేర తగ్గించాయి
పెరుగుతున్న ఇంధనం, నిత్యావసరాల ధరలు మండుతున్న రేట్లతో సామాన్యుడు గుల్ల పిల్లలకు దుస్తులు కొనడానికీ వెనుకంజ ఖర్చుకు ఒకటికి రెండుసార్లు ఆలోచన టాప్-10 నగరాల్లో 40% మంది షాపింగ్కు దూరం లోకల్ సర్కిల్ సర్వే
ఆహార సంక్షోభంతో శ్రీలంకలో నిత్యావసరాల ధరలు భగ్గుకొలంబో, అక్టోబర్ 11: ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడు తున్నది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పాలపొడి ధర రూ.1,195కు చేరింది. సిలిండర్ ధర రూ.2,657కు
న్యూఢిలీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్�