ఢిల్లీ : ఈరోజు పెట్రోల్, డీజిల్ ధరలు గత నెల రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో మాత్రం కాస్త మార్పులు కనిపిస్తున్నాయి. ఢిల్లీలో పెట్రోల్ ధర రూ. 95.41,డీజిల్ ధర రూ. 86.67 హైదరాబాద్లో పెట్ర�
LPG cylinder | పెరుగుటే తప్ప తగ్గుట లేదన్నట్లు దూసుకెళ్తున్న సిలిండర్ ధరలు కాస్త తగ్గాయి. దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు వాణిజ్య అవసరాలకు (Commercial LPG cylinder) వినియోగించే సిలిండర్ ధరను రూ.102.50 మేర తగ్గించాయి
పెరుగుతున్న ఇంధనం, నిత్యావసరాల ధరలు మండుతున్న రేట్లతో సామాన్యుడు గుల్ల పిల్లలకు దుస్తులు కొనడానికీ వెనుకంజ ఖర్చుకు ఒకటికి రెండుసార్లు ఆలోచన టాప్-10 నగరాల్లో 40% మంది షాపింగ్కు దూరం లోకల్ సర్కిల్ సర్వే
ఆహార సంక్షోభంతో శ్రీలంకలో నిత్యావసరాల ధరలు భగ్గుకొలంబో, అక్టోబర్ 11: ఆహార సంక్షోభంతో శ్రీలంక కొట్టుమిట్టాడు తున్నది. నిత్యావసరాల ధరలు భగ్గుమంటున్నాయి. కిలో పాలపొడి ధర రూ.1,195కు చేరింది. సిలిండర్ ధర రూ.2,657కు
న్యూఢిలీ: దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుస్థాయికి చేరుకున్నాయి. లీటరు పెట్రోల్పై 30 పైసలు, లీటరు డీజిల్పై 35 పైసలు పెంచుతూ చమురు కంపెనీలు ఆదివారం నిర్ణయం తీసుకున్నాయి. తాజా పెంపుతో దేశ రాజధాని ఢిల
భద్రాచలం: భద్రాచలం శ్రీసీతారామచంద్ర స్వామివారి దేవస్థానంలో ప్రసాదం ధరలు పెంచడానికి ప్రతిపాదనలు సిద్ధం చేశారు. భక్తుల సౌకర్యార్ధం, ప్రస్తుతం పెరిగిన మార్కెట్ ధరల దృష్ట్యా రేట్లను పెంచుతున్నట్లు దేవస్�
Petrol | పెట్రో ధరల పెంపు కొనసాగుతూనే ఉన్నది. మంగళవారం లీటరు పెట్రోల్పై 25 పైసలు, డీజిల్పై 30 పైసలను పెంచిన దేశీయ చమురు మార్కెటింగ్ కంపెనీలు
హైదరాబాద్ : వంట నూనె ధరలపై సెకండ్ వేవ్ ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. దేశంలో ద్రవ్యోల్బణం పెరగడంతో భారతీయ గృహాల్లో వంట చేసుకునేందుకు వినియోగించే ఆహార పదార్థాలు, ముఖ్యంగా వంట నూనె ధరలు చుక్కల్నితాకాయి. ద�
ఢిల్లీ ,జూన్ 21: దేశీయ చమురు రంగ కంపెనీలు ప్రతిరోజు ఉదయం ఆరు గంటలకు ఇంధన ధరలను సవరిస్తాయి. అంతర్జాతీయ మార్కెట్కు అనుగుణంగా సవరణ ఉంటుంది. అయితే పెట్రోల్, డీజిల్ ధరలు ఎందుకుపెరుగుతున్నాయంటే…? పెట్రోల్, డీజిల
ముంబైలో సెంచరీ మార్క్ దాటిన పెట్రోల్
శనివారం పెరుగుదలతో దేశ ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై, మధ్యప్రదేశ్లోని భోపాల్, ఆంధ్రప్రదేశ్లోని......
విజృంభించిన టోకు ద్రవ్యోల్బణం మునుపెన్నడూ లేని స్థాయికి చేరిక ఏప్రిల్లో 10.49 శాతంగా నమోదు ఆహారోత్పత్తులు, చమురు ప్రియం న్యూఢిల్లీ, మే 17: కరోనా వైరస్ దెబ్బకు అల్లాడిపోతున్న జనజీవనంపై.. ధరల రక్కసి దాడి చేస్