భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు ఇబ్బంది పడకుండా గ్రామాల్లో ఉద్యోగులు చర్యలు తీసుకోవాలని ఎంపీడీవో రాము సూచించారు. మండలంలోని గర్షకుర్తిలో భారీ వర్షానికి జలమయమైన లోతట్టు ప్రాంతాన్ని పరిశీలించ
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొలనూర్ ప్రభుత్వ దావకాలను గురువారం జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష ఆకస్మికంగా తనిఖీ చేశారు. ప్రస్తుత సీజన్లో వ్యాధులు ప్రబలకుండా వైద్య సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
వర్షాకాలంలో సీజనల్ వ్యాధులు, అంటువ్యాధుల బారిన పడకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని రామగుండం కార్పొరేషన్ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకటస్వామి సూచించారు. నగర పాలక సంస్థలో నూతనంగా విలీనమైన గ్రామాలలో ఆయన మం
గోదావరిఖని జవహర్ నగర్ లో గల సింగరేణి స్టేడియంలో కోతుల బెడద నివారణకు రామగుండం నగర పాలక సంస్థ నడుం బిగించింది. ‘వానరాలు ఇట్ల... వాకింగ్ ఎట్ల.. అదనపు కలెక్టర్ గారూ.. జర దేఖో’ అనే శీర్షికన ‘నమస్తే తెలంగాణ’ కథనం ప�
కరీంనగర్లో రానున్న వర్షకాలంలో ఎక్కడ కూడా సీజనల్ వ్యాధులు ప్రబలకుండా పారిశుద్ధ్య పనులను మెరుగుపర్చాలని నగర కమిషనర్ ప్రపుల్ దేశాయ్ అధికారులను ఆదేశించారు.
జిల్లాలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులకు సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో వానాకాలంలో సీజనల్ వ్యాధుల నియంత్రణ
పంజాబ్లోని బటిండాలో (Bathinda) పంట వ్యర్థాలను కాల్చడాన్ని (Farm Fires) అడ్డుకోవడానికి వెళ్లిన ఓ అధికారిని రైతులు అడ్డుకున్నారు. అంతటితో ఆగకుండా ఆయనతోనే ఓ కుప్పకు మంటపెట్టించిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
వాహనాలు బారులుతీరడంతో ట్రాఫిక్ రద్దీ పెరగడమే కాకుండా కాలుష్యం కూడా ఆందోళనకరంగా పెరిగిపోతుంది. ఈ సమస్యకు టెక్ దిగ్గజం గూగుల్ (Google AI) ఓ పరిష్కారంతో ముందుకొచ్చింది.
G20 Summit | జీ20 సమ్మిట్ (G20 Summit)కు హాజరయ్యే అతిథులకు లంగూర్ కటౌట్లు (langur cutouts) స్వాగతం పలుకనున్నాయి. అంతేకాదు ఆ కటౌట్ల వద్ద ఉండే వ్యక్తులు లంగూర్ మాదిరిగా శబ్దాలు కూడా చేయనున్నారు. జీ20 సదస్సుకు కోతుల బెడద లేకుండా ఉండే
నా వయసు ఇరవై మూడు. మావారి వయసు ఇరవై అయిదు. ఇప్పుడే పిల్లలు వద్దనుకుంటున్నాం. నోటి మాత్రలు కాకుండా వేరే గర్భనిరోధక సాధనాలు వాడుతున్నాం. అయితే, ఈ మధ్య అనుకోకుండా ఎలాంటి రక్షణా లేకుండా కలిశాం
పీటర్స్ అనామలీ (పీఏ).. పుట్టుకతో వచ్చే కంటి జబ్బు. ఈ వ్యాధి ఉన్న పిల్లలకు సకాలంలో చికిత్స అందకపోతే బతుకంతా అంధకారమే. శాశ్వతంగా చూపు కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేత్ర రుగ్మతను వందేండ్ల క్రితం పీటర్ అనే శాస్త్�
ఐదేళ్లలోపు చిన్నారుల్లో వచ్చే డయేరియా అతి ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన వ్యాధి. ఇది రోటా అనే వైరస్ కారణంగా వస్తుంది. దశాబ్దకాలం ముందు ఈ వ్యాధితో మరణాల రేటు తీవ్రంగా ఉండేది. దీంతో 1998లో రోటా వైరస్ నియంత్రణకు �
హుస్సేన్సాగర్లోకి ఇప్పటికీ ఇంకా వచ్చి చేరుతున్న మురుగునీటికి చెక్ పెట్టేందుకు హైదరాబాద్ హెచ్ఎండీఏ కార్యాచరణ రూపొందించింది. ప్రస్తుతం మూడు చోట్ల 5 ఎంఎల్డీ, 20 ఎంఎల్డీ, 30 ఎంఎల్డీ సామర్థ్యంతో ఉన్న మ
తీవ్రమైన కరోనా లక్షణాలతో బాధపడేవారికి ఆయుర్వేదం, యోగా అద్భుతంగా పనిచేస్తాయని తాజా అధ్యయనంలో తేలింది. ఐఐటీ-ఢిల్లీ, దేవ్ సంస్కృతి విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు సంయుక్తంగా.. 30 మంది హైరిస్క్ బాధితులకు ఆయు�