నల్లగొండ జిల్లా నిడమనూరు మండలం వేంపాడు గ్రామం వద్ద నాగార్జునసాగర్ ఎడమ కాల్వకు బుధవారం సా యంత్రం గండిపడింది. మొదట ఎడమ ప్రధాన కాల్వ 32.109 కిలోమీటరు వద్ద అండర్ టన్నెల్లో చిన్న రంధ్రం ఏర్పడింది
కోటి ఆశలతో వరి సాగు చేసిన రైతాంగానికి తెగుళ్ల బెడద పొంచిఉంది. ప్రస్తుతం వరి పైరు పిలకల దశ నుంచి చిరుపొట్ట దశకు చేరుకోవడంతో చీడపీడలు ఆశించే ముప్పు కనిపిస్తున్నది. పంట దిగుబడులపై పెను ప్రభావం చూపే ప్రమాదం �
సాధారణ ఎన్నికల నాటికి తప్పులు లేని ఓటరు జాబితే లక్ష్యంగా ఎలక్షన్ కమిషన్ ముందుకెళ్తున్నది. ఈ మేరకు ఓటరు కార్డుతో ఆధార్ను అనుసంధానించడం ద్వారా బోగస్ ఓట్లకు కళ్లెం వేయవచ్చని భావించి, మంచిర్యాల జిల్లా�
భారీ వర్షాల నేపథ్యంలో సీజన్ వ్యాధులపై జిల్లా యంత్రాంగం సమరభేరి మోగించింది. ప్రధానంగా మలేరియా, డెంగ్యూ ప్రబలకుండా చర్యలు తీసుకుంటున్నది. పంచాయతీ, మున్సిపల్ శాఖల ఆధ్వర్యంలో గ్రామాలు, పట్టణాల్లో ప్రత్య�
సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఆదివారం 10 గంటలకు పది నిమిషాల పేరుతో మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు నిర్వహించిన కార్యక్రమం విజయవంతమైంది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్ర
రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి హైదరాబాద్లోని తన అధికారిక నివాసంలో పది గంటలకు పదినిమిషాలు కార్యక్రమంలో భాగంగా ఆదివార�
భారీ వర్షాలు కురిసినా ప్రభుత్వం తీసుకున్న ముందస్తు చర్యలతో ఎలాంటి ఆస్తి, ప్రాణ నష్టం జరుగలేదని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు స్పష్టం చేశారు. వారం పాటు కురిసిన వర్షాల �
గ్రేటర్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని అధికారులకు జలమండలి ఎండీ దానకిశోర్ ఆదేశించారు. బుధవారం ఆయన బేగంపేటలోని పాటిగడ్డ రిజర్వాయర్ పరిధిలోని ప్రాంతాల్లో ప�
అంగన్వాడీ కే్ంరద్రాలు గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు వరం.. వాటి ద్వారా ప్రభుత్వం నెల నెలా పౌష్టికాహారం అందిస్తున్నది.. అందుకే ఒక్కో కేంద్రం ఆరోగ్య నిలయం.. సేవలకు అత్యాధునిక సాంకేతికతను జోడిస్తూ సర్కార�
ఆరోగ్యకర జీవనం మనిషికి ఎంతో ప్రధానం. అది సమాజ పురోగతిని, ప్రజల జీవనస్థాయిని ప్రతిబింబిస్తుంది. శిశువు గర్భంలో పడకముందే బిడ్డ ఆరోగ్యానికి పునాది వేస్తుంది. ఇది తల్లిదండ్రుల ఆర్థిక పరిస్థితి, ఆరోగ్యం, ఆహా�
ప్రస్తుతం రాష్ట్రంలో సాలీనా దాదాపు 5 లక్షల టన్నుల చక్కెర లోటు ఉన్నది. దీనిని పూడ్చుకొనేందుకు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్నారు. కేంద్ర ప్రభుత్వ ఇథనాల్ లక్ష్యాన్ని చేరుకొనేంద�
వచ్చే వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకొని ముంపు ఉన్న ప్రాంతాల్లో ముంపు నివారణకు జీహెచ్ఎంసీ డ్రైన్ బాక్స్ నిర్మాణాలు చేపడుతుందని ఎమ్మెల్యే టి.ప్రకాశ్గౌడ్ పేర్కొన్నారు. శనివారం మైలార్దేవ్పల్లి డివ�
అగ్నితో మంటలు చెలరేగడం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో.. ప్రాణ, ఆస్తినష్టాలు సంభవిస్తుంటాయి. చిన్నపాటి నిర్లక్ష్యం కారణంగా సంభవించే పెను ప్రమాదలను నివారించడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర విపత్తుల స్పంద�
సాధారణంగా ఎండాకాలంలో ఆరుబయట తిరగడం వల్ల శరీరంలో నీటిశాతం తగ్గిపోయి డీహైడ్రేషన్ బారిన పడుతుంటారు. అయితే ఇంట్లో ఫ్యాన్ గాలి వల్ల ఈ ముప్పు తప్పదంటున్నారు వైద్యులు. ఎండలో తిరగకున్నా ఇంట్లో ఫ్యాన్ కింద ఎ�