KCR | రాష్ట్రంలో తాగునీటి కొరత సమస్యను, ఫ్లోరైడ్ సమస్యను గుర్తించి.. ప్రజల ఆరోగ్య సంరక్షణ కోసం మిషన్ మోడ్లో తెచ్చిన స్కీమ్ మిషన్ భగీరథ అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఆయ�
KCR | కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ పాలనతో.. తెలంగాణకు పరిశ్రమలు తరలివస్తున్నయ్ అనే పరిస్థితి నుంచి తెలంగాణ నుంచి పరిశ్రమలు తరలిపోతున్నయ్ అనే పరిస్థితి వచ్చిందని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శించారు. శన�
KCR | హైదరాబాద్ ప్రగతిని గమనించి ‘పవర్ ఐలాండ్’గా తీర్చిదిద్దానని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. ఎన్నో సమీక్షలు చేసి, అద్భుతమైన
KCR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఐదారునెలల్లోనే తెలంగాణలో కరెంటు కోతలు మొదలైనయని, ఈ కరెంటు కోతలు రాష్ట్ర భవిష్యత్తుకే ప్రమాదకరమని బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అన్నారు. శనివారం తెలంగాణ భవన్లో ఏర్పాట�
రాష్ట్రంలో కాంగ్రెస్ తీసుకొస్తామని చెప్పిన మార్పు మసక బారుతున్నదని బీఆర్ఎస్ నేత పీ కార్తీక్రెడ్డి విమర్శించారు. తెలంగాణ సమాజం ఎవరినైనా తొందరగా నమ్ముతుందని, అదే సమయంలో తమని మోసం చేసిన వారిని గుర్తు
KCR | హైదరాబాద్లో తాగునీటి సరఫరా లేక ప్రజలు ట్యాంకర్లు కొనుగోలు చేస్తుండటంపై కేసీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తాము అద్భుతంగా నడిపిన మిషన్ భగీరథ స్కీమ్ను కాంగ్రెస్ సర్కారు ఎందుకు నడపలేకపోతున్నదని ప్రశ�
KCR | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థ విధానాలపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిప్పులు చెరిగారు. తమ ప్రభుత్వం అద్భుతంగా నడిపిన పథకాలను నడిపడానికి చేతగాదా..? అని ఆయన మండిపడ్డారు. ‘కేసీఆర్ పొలం బాట’ కార్యక
KCR | కరీంనగర్లో మేం జలధారలు సృష్టించి ప్రజలకు సాగునీరు, తాగునీరు అందించామని.. ఇప్పుడు కేవలం నాలుగైదు నెలల్లోనే ఆ జలధారలు ఎందుకు ఎడారులుగా మారినయని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ప్రశ్నించారు. ‘కేసీఆర్ �
KCR | రాష్ట్రంలో కరెంటు స్విచ్ఛాప్ చేసినట్లుగా ఎందుకు మాయమైంది బీఆర్ఎస్ అధినేత్ కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రశ్నించారు. ఈ పరిస్థితికి అసమర్థ, అవివేక, తెలివితక్కువ కాంగ్రెస్ పార్టీ అసమర్థత తప్ప మరేం కా�
KCR | రాష్ట్రంలో కరువు పరిస్థితులకు అసమర్థ కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ విమర్శించారు. ఇవాళ సూర్యాపేట జిల్లాలో ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన.. ఇది వచ్చిన కరువు కాదని, అసమర్థ కాంగ�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులు బ్రహ్మాండంగా పంటలను సాగుచేసుకున్నారని, కానీ అనతికాలంలోనే ఇంతర దుర్భర పరిస్థితి వస్తదని అనుకోలేదని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఆవేదన వ్యక్�
KCR | బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధాన్యం ఉత్పత్తిలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే నెంబర్ వన్ స్తాయికి ఎదిగిందని, ఇప్పుడు సాగునీళ్లు లేక పంటలు ఎండిపోతున్నాయని, అనతి కాలంలోనే రాష్ట్రంలో ఈ దుస్థితి ఎందుకొచ్చిం�