విడుదలకు ముందే ‘లక్కీ భాస్కర్'పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఆ నమ్మకంతోనే ప్రీమియర్లు వేస్తున్నాం. నిర్మాతగా ఈ సినిమా ఎంతో సంతృప్తినిచ్చింది. ప్రేక్షకులు కూడా తప్పకుండా ఆదరిస్తారనే నమ్మకం ఉంది’ అన్నారు
సీఎం రేవంత్రెడ్డి తరుచూ అడ్డగోలుగా మాట్లాడుతూ.. అడ్డంగా దొరికిపోవడంపై అటు పార్టీలో, ఇటు ప్రభుత్వంలో తీవ్ర చర్చ జరుగుతున్నది. ముఖ్యంగా గురువారం నిర్వహించిన ప్రెస్మీట్ పూర్తిగా గాడితప్పిందని అభిప్రా�
అక్రమ నిర్మాణాలను చూస్తూ ఊరుకోవాలా? బుల్డోజర్లు వెళ్తే తప్పా? అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు సమర్థించుకున్నారు. సీఎల్పీ కార్యాలయంలో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు.
పార్టీ ఫిరాయింపులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు కాంగ్రెస్ ప్రభుత్వానికి చెంపపెట్టు లాంటిదని బీజేఎల్పీ నేత మహేశ్వర్రెడ్డి చెప్పారు. హైదరాబాద్లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్ల�
గణేశ్, హేమంత్, ప్రీతి సుందర్, జాహ్నవి ప్రధానపాత్రధారులుగా రూపొందిన చిత్రం ‘స్పీడ్ 220’. ఈ సినిమా విడుదల అవుతున్న సందర్భంగా చిత్రయూనిట్ హైదరాబాద్లో ప్రెస్మీట్ నిర్వహించారు.
“తంగలాన్' థ్రిల్లింగ్ అడ్వెంచరస్ మూవీ. కోలార్ గోల్డ్ఫీల్డ్స్ నేపథ్యంలో ప్రేక్షకులను సరికొత్త ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. తప్పకుండా థియేటర్స్లో చూసి ఈ అడ్వెంచరస్ జర్నీని ఆస్వాదించండి’ అన్నారు
అన్ని ప్రాజెక్టుల కింద ఈ ఏడాది పూర్తిస్థాయి ఆయకట్టుకు సాగునీటిని అందిస్తామని సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మూడు బరాజ్లు మినహా ఎల్లంపల్లి నుం
‘కథను బట్టి పాత్రలుంటాయి. పాత్రలు పండితేనే కథ పండుతుంది. కాబట్టే పాత్రధారులు సాహసాలకు సిద్ధపడాలి, త్యాగాలు చేయాలి. అలా చేయలేనివాళ్లు ఆర్టిస్టులుగా పనికిరారు.’ అంటూ నిర్మొహమాటంగా చెప్పేసింది అందాలభామ అ�
పీసీసీ అంటే పెద్ద క్రెడిట్ చోర్ అని బీఆర్ఎస్ నేత మన్నె క్రిశాంక్ కొత్త నిర్వచనాన్నిచ్చారు. లోక్సభలో రాహుల్ గాంధీ ప్రధాన ప్రతిపక్ష నేతగా ఎన్నికయ్యేందుకు రేవంత్రెడ్డే చక్రం తిప్పారని ఆయన అనుచరు�
రాష్ట్ర ప్రభుత్వం ఇసుక తవ్వకాల కోసమే మేడిగడ్డ బరాజ్కు మరమ్మతులు చేయకుండా విలువైన సమయాన్ని వృథా చేస్తున్నదని, పైపెచ్చు గత బీఆర్ఎస్ సర్కారుపై నిందలు వేసేందుకు ప్రయత్నిస్తున్నదని మాజీ ఎంపీ బాల్క సుమన�
KCR | రాష్ట్రంలో తొమ్మిదేళ్లు బ్రహ్మాండంగా సాగిన తాగునీటి సరఫరాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు కొనసాగించలేక పోతున్నదో అర్థం కావడంలేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఇవాళ తెలంగాణ భవన్�
KCR | రాష్ట్రంలో కాంగ్రెస్ సర్కారు అతి ప్రవర్తనతో మంచి నీళ్ల కోసం ప్రజలు మళ్లీ బిందెలు మోయాల్సిన దుస్థితి వచ్చిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అన్నారు. తెలంగాణభవన్లో శనివారం ఏర్పాటు చేసిన ప్రెస్మీట్�