ఓటర్ల జాబితాను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షాల ఆరోపణలను తిప్పికొట్టేందుకు ఆదివారం విలేకరుల సమావేశాన్ని నిర్వహించిన భారత ఎన్నికల కమిషన్(ఈసీఐ)పై ప్రతిపక్షాలు సమైక్యంగా సోమవారం విరుచుకుపడ్డాయి.
షెడ్యూల్ ప్రకారం తెలుగు ఫిల్మ్ చాంబర్ ఎన్నికలు నిర్వహించాలని, లేని పక్షంలో పోరాటం చేస్తామని పలువురు నిర్మాతలు అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం హైదరాబాద్ ఫిల్మ్ ఛాంబర్ కార్యాలయంలో దర్శకనిర్మాత ప్రత�
ఉద్యోగాలిప్పిస్తామంటూ పలువురు దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరిని తిప్పర్తి పోలీసులు అరెస్టు చేశారు. తిప్పర్తి పోలీస్ స్టేషన్లో డీఎస్పీ శివరాంరెడ్డి మంగళవారం సీఐ కొండల్రెడ్డి, ఎస్ఐ సాయి ప్రశా�
సీఎం రేవంత్రెడ్డి తీరుతో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కుదేలైందని.. రాష్ర్టాన్ని పాలించే నైతిక హక్కు రేవంత్కు లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ అన్నారు.
Mohamed Muizzu | మాల్దీవుల (Maldives) అధ్యక్షుడు (President) మొహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) రికార్డు నెలకొల్పారు. ఏకంగా 15 గంటలపాటు ప్రెస్ కాన్ఫరెన్స్ (Press Conference) నిర్వహించారు. దాంతో ప్రపంచంలో ఈ ఘనత సాధించిన మొదటి దేశాధ్యక్షుడిగా ముయిజ
రాష్ట్రంలో, ముఖ్యంగా ముఖ్యమంత్రి నియోజకవర్గంలో రైతులు కన్నీరు పెడుతున్నా ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి పట్టడం లేదని, గ్రామల్లో తాగు నీరు దొరకని పరిస్థితి ఏర్పడిందని కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేంద�
కర్ణాటకలో రికార్డు స్థాయిలో మాదకద్రవ్యాలు దొరికాయి. మంగళూరు పోలీసులు 37 కేజీలకుపైగా ఎండీఎంఏను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.75 కోట్లు. ఈ కేసులో ఇద్దరు దక్షిణాఫ్రికా జాతీయులను బెంగళూరులో అరెస్టు చేశ
కోదాడ, హుజూర్నగర్ నియోజకవర్గాల ఆయకట్టు చివరి ప్రాంతం రైతులకు సాగునీరు అందించేందుకు పదుల కొద్ది ఎత్తిపోతలు మంజూరు చేయించానని చెప్పుకొనే మంత్రి ఉత్తమ్ మాటలు గాలి కబుర్లేనని, ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్