ఖతర్లో ఉపరాష్ట్రపతితో డిప్యూటీ ఎమిర్ సమావేశం రద్దు భారత దౌత్యవేత్తకు సమన్లు బహిరంగ క్షమాపణకు డిమాండ్ న్యూఢిల్లీ, జూన్ 7: మహమ్మద్ ప్రవక్తపై బీజేపీ నేతల వ్యాఖ్యలు భారత ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడిని �
హైదరాబాద్ : వ్యవసాయరంగంలో అద్భుతమైన ఫలితాలు సాధించే దిశగా టీఆర్ఎస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు తీసుకువచ్చిందని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం సీఎం కేసీఆర్ మీడియా సమావేశం న
హైదరాబాద్ : రాష్ట్ర రైతులకు సీఎం కేసీఆర్ శుభవార్త చెప్పారు. యాసంగిలో ధాన్యం రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని ప్రకటించారు. రాష్ట్ర కేబినెట్ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా కే
దేశ రాజకీయాల్లో శూన్యత దాన్ని పూరించేందుకు కృషి దేశాన్ని సరైన దారిలో నడపాలి దేశ ప్రజానీకాన్ని కదిలించాలి మీడియాతో సీఎం కేసీఆర్ హైదరాబాద్, మార్చి 21 (నమస్తే తెలంగాణ): దేశ రాజకీయాల్లో శూన్యత ఉన్నదని, ఆ శూన�
హైదరాబాద్ : ధాన్యం సేకరించే వరకు ఎంతటి పోరాటానికైనా సిద్ధమని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ప్రకటించారు. సోమవారం టీఆర్ఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ధాన్యం సేకరణ విషయం