కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తెలంగాణ రాష్ర్టానికి మొండి చేయి చూపించిందని అందోల్ మాజీ ఎమ్మె ల్యే చంటి క్రాంతి కిరణ్ అరోపించారు. బుధవారం సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండల కేంద్రంలో ముఖ్య నాయకులతో ఆ
అభ్యుదయ కవి దాశరథి కృష్ణామాచార్యులు ధైర్యశాలి అని, నిరంతరం పేదల పక్షాన ఉన్నారని ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు అన్నారు. పట్టణంలోని ఎస్వీఎం ఫంక్షన్ హాల్ లో దాశరథి కృష్ణామాచార్యులు జయంతి ఉత్సవా�
పాస్బుక్ ఉన్న ప్రతి రైతుకూ రుణమాఫీ చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం భూత్పూర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాజీ ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ రైత�
కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీ ప్ర కారం రూ.2లక్షల రుణం తీసుకున్న రైతులందరికీ రాజకీయాలకు అతీతంగా రుణమాఫీని వర్తింపజేయాలని మాజీ ఎమ్మెల్యే బీరం హ ర్షవర్ధన్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం పంట రుణమాఫీ అంటూ రైతులను వంచిస్తున్నదని ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు చేపట్టిన పంట రుణమాఫీ సంబురాలు కావని, కేవలం రైతు భరోసా ఎగ్గొట్టే కార్యక్రమంల�
మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావును విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు తూంకుంట నర్సారెడ్డి, నీలం మధుకు లేదని బీఆర్ఎస్ కొండపాక మండల అధ్యక్షుడు నూనె కుమార్యాదవ్, ర�
నిషేధిత గుట్కా విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సూర్యాపేట ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ హెచ్చరించారు. సూర్యాపేట పట్టణంలో పోలీసుల తనిఖీల్లో ఆదివారం పట్టుబడిన సుమారు రూ.11 లక్షల విలువైన గుట్కా సీజ్ చేసిన ఘటనల�
ఆయిల్పామ్ రైతుల అభివృద్ధికి కృషి చేస్తానని తెలంగాణ ఆయిల్ సీడ్స్ గ్రోయర్స్ ఫెడరేషన్ చైర్మన్ జంగా రాఘవరెడ్డి అన్నారు. ఆదివారం మండలంలోని టేకులగూడెంలోని ఆయన నివాసంలో మాట్లాడుతూ.. ఆయిల్ పామ్ సాగు �
ఆ ముగ్గురు యువకులు ఆన్లైన్ బెట్టింగ్లకు అలవాటు పడ్డారు. డబ్బుల కోసం ఏకంగా ట్రాక్టర్నే ఎత్తుకెళ్లి అడ్డంగా చిక్కా రు. ఆముగ్గురు యువకులతో పాటు ట్రాక్ట ర్ కొన్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రి మాం
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు అప్పగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరుతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
అబద్ధాలు చెప్పడంలో ప్రధాని మోదీ.. గోబెల్స్ను మించిపోయారని, దేశ చర్రితలో ఏ ప్రధానీ చెప్పనన్ని అబద్ధాలు చెప్పిన రికార్డును సొంతం చేసుకున్నారని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ఆరోపించారు.
భద్రాచలం మండలంలోని ఐదు విలీన గ్రామాలను తిరిగి తెలంగాణకు కేటాయించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరతామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.
రాష్ట్రంలో బీసీ కులగణన ప్రక్రియ చేపట్టడానికి తక్షణమే విధి విధానాలను ఖరారు చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు గుజ్జ సత్యం సీఎం రేవంత్రెడ్డికి విజ్ఞప్తి చేశారు. బుధవారం కాచిగూడలో నిర్వహించిన
నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేయాల్సిన ఎమ్మెల్యే దీక్షలు చేయడం ఎంత వరకు సమంజసమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ పేర్కొన్నారు. సోమవారం మండలంలోని అందెవెళ్లి పెద్దవాగు బ్రిడ్జిని పర