Droupadi Murmu | చుట్టూ భద్రతతో కార్లలో ప్రయాణించే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) ఇవాళ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. బుధవారం ఉదయం ఢిల్లీ మెట్రో (Delhi Metro)లో ప్రయాణించారు.
Uddhav Thackeray | మహారాష్ట్ర మాజీ సీఎం, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే (Uddhav Thackeray) మరోసారి బీజేపీపై మండిపడ్డారు. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం తన తండ్రి బాలాసాహెబ్ ఠాక్రే కల అని అన్నారు. ప్రాణ ప్రతిష్టాపన కార్యాక్ర
President Murmu | మధ్యప్రదేశ్ రాష్ట్రం గుణలో ఈ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మరణించిన వారికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము సంతాపం ప్రకటించారు. రోడ్డు ప్రమాదంలో 13 మంది సజీవదహనమైన ఘటన తనను కలచివేసిందని పేర్క�
Organ Donation: అవయవ దానం గురించి ప్రజల్లో విస్తృత స్థాయిలో అవగాహన పెంచాలని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ ఢిల్లీలో జరిగిన లివర్ ఇన్స్టిట్యూట్ కాన్వకేషన్లో ఆమె పాల్గొన్నారు. అవయవాల కొరత వల్
తనపై సర్వీసు సమయంలో పలు సందర్భాల్లో పలువురు న్యాయమూర్తులు, లాయర్లు వేధింపులకు పాల్పడ్డారని, వారిపై ఫిర్యాదులు చేసిన ఫలితంగా తాను ఉద్యోగం కూడా కోల్పోవాల్సి వచ్చిందని రాజస్థాన్కు చెందిన ఎలిజా గుప్తా అన
Traffic restrictions | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Draupadi Murmu) పర్యటన సందర్భంగా బుధవారం నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నామని ట్రాఫిక్ డీసీపీ(Traffic DCP) సుబ్బారాయుడు తెలిపారు.
శీతాకాల విడిది కోసం హైదరాబాద్ చేరుకున్న రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పలు విద్యాసంస్థల్లో నిర్వహించే కార్యక్రమాలకు ముఖ్యఅతిథిగా హాజరుకానున్నట్లు ఆయా సంస్థల అధికారులు తెలిపారు.
భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వస్థలం ఒడిశాలోని రాయ్రంగ్పూర్, బాదంపహార్ రూట్లో మొట్టమొదటిసారిగా ప్యాసింజర్ రైలు సేవలు అందుబాటులోకి రాబోతున్నాయి.
నౌకాదళం అమ్ములపొదిలోకి మరో అధునాతన యుద్ధనౌక చేరింది. స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసిన ఐఎన్ఎస్ వింధ్యగిరి యుద్ధనౌకను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించారు.కోల్కతాలోని హుగ్లీ నదీతీరంలో ఈ �
INS Vindhyagiri: కొత్తగా నిర్మితమైన వింధ్యాగిరి యుద్ధనౌకను లాంచ్ చేయనున్నారు. రాష్ట్రపతి ముర్ము ఆ యుద్ధనౌకను ప్రారంభిస్తారు. అడ్వాన్స్డ్ సిస్టమ్స్తో కొత్తగా వింధ్యాగిరి యుద్దనౌకను డిజైన్ చేశారు.
ఆదివాసీ ఆడబిడ్డ, దేశ ప్రథమ పౌరురాలు, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించకుండా నియంతలా ప్రధాని ప్రారంభించడం దేశ ప్రజలను అమానించినట్లేనని ప్రజా సంఘం జేఏసీ చైర్మన్ గజ్జెల కా
Droupadi Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) మాట్లాడుతుండగా లైట్లు ఆఫ్ అయ్యాయి. అయినప్పటికీ చీకటిలోనే తన ప్రసంగాన్ని ఆమె కొనసాగించారు. ముర్ము సొంత రాష్ట్రమైన ఒడిశాలో ఈ సంఘటన జరిగింది.