Indian Constitution: భారత రాజ్యాంగం 75వ వార్షికోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇవాళ ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగించనున్నారు. రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా ప్రధాన�
Kejriwal Govt | ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని ప్రతిపక్ష బీజేపీ పార్టీ డిమాండ్ చేసింది. ఈ మేరకు బీజేపీ ఎమ్మెల్యేలు రాష్ట్రపతికి వినపతిపత్రం సమర్�
రేప్ కేసుల్లో కోర్టు తీర్పులు వెలువడటానికి ఓ తరం పడుతున్నదని, కోర్టుల్లో వాయిదా సంస్కృతి పోవాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అన్నారు. న్యాయ ప్రక్రియలో సున్నితత్వం లోపించిందన్న భావన సామాన్యుల్లో ఏర్పడి�
Navneet Rana | హైదరాబాద్ ఎంపీ, మజ్లీస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఒవైసీ పార్లమెంట్ సభ్యత్వాన్ని రద్దు చేయాలని అమరావతి మాజీ ఎంపీ, బీజేపీ నాయకురాలు నవనీత్ రాణా కోరారు. ఈ మేరకు ఆమె రాష్ట్రపతి బుధవారం లేఖ రాశారు.
Lok Sabha Pro tem Speaker | లోక్ సభ ప్రొటెం స్పీకర్గా భర్తృహరి మహతాబ్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. ఈ సందర్భంగా ఆయన రాష్ట్రపతి ప్రమాణం చేయించారు. ఈ నెల 24 నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగనున్న విషయం తెలిసిందే.
ఎన్నికల ఫలితాలు వెలువడిన నేపథ్యంలో ప్రస్తుత లోక్సభ రద్దయ్యింది. బుధవారం ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో కేంద్ర మంత్రివర్గం సమావేశమై.. జూన్ 16 వరకు గడువు ఉన్న ఈ లోక్సభను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకొని రా
Padma Awards | రాష్ట్రపతి భవన్లో ‘పద్మ’ పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. ఈ ఏడాది జనవరి 25న ప్రకటించిన 132 మందికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డులను ప్రదానం చేశారు. ఐదుగురు పద్మవిభూషణ్, 17 మంది పద్మభూ�
Lok Sabha Elections | లోక్సభ ఎన్నికల నోటిఫికేషన్ను విడుదల చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రక్రియను ప్రారంభించింది. ఏడు దశల ఎన్నికల్లో ఎన్నికలు నిర్వహిస్తామన్న (EC) ప్రతిపాదనలను కేంద్ర మంత్రివర్గం రాష్ట్రపతికి పంపినట
Arun Goyal | కేంద్ర ఎన్నికల కమిషనర్ అరుణ్ గోయల్ శనివారం తన పదవికి రాజీనామా చేశారు. ఆయన రాజీనామాను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదించారు. లోక్సభ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆయన రాజీనామా చేయడం సర్వ�
President Murmu | పోటీ పరీక్షల్లో అక్రమాలకు అడ్డుకునేందుకు కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన బిల్లుకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదం తెలిపారు. పబ్లిక్ పరీక్షల అక్రమ మార్గాల నిరోధక బిల్లు-2024 పేరుతో తీసుకువచ�
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఆమె విద్యార్థులతో ముచ్చటించారు. రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ముర్ము మెట్రో రైలులో ప్రయాణించడం ఇదే తొలిసారి.