ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర సహా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలితప్రాంతానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నూతన గవర్నర్లను నియమించారు. మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ, లడఖ్ లెఫ్టినెంట్ గవర్నర్ కృష్ణ
FM Nirmala meets President Murmu: కేంద్ర మంత్రి నిర్మల ఇవాళ రాష్ట్రపతి ముర్మును కలిశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో మంత్రి నిర్మల ఈ విషయాన్ని ముర్ముకు తెలియజేశారు. ఆ తర్వాత మంత్రి పార్లమెంట్కు చేరు�
గత ఎనిమిదేండ్లలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు చేసిందేమీ లేదని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు కే కేశవరావు తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు.
రాబోయే పాతికేండ్లు భారత్కు ఎంతో కీలకమని, 2047 కల్లా దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా తీర్చిదిద్దాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆకాంక్షించారు. భారత పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలను మంగళవారం ప్రారంభించిన మ�
President Murmu in Parliament: అవినీతే ప్రజాస్వామ్యానికి అతిపెద్ద శత్రువని రాష్ట్రపతి ముర్ము అన్నారు. ఇవాళ పార్లమెంట్ ఉభయసభలను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు. గరీబ్ కళ్యాణ్ స్కీమ్ను ప్రపంచ దేశాలు హర్షిస్
Republic Day | గణతంత్ర దినోత్సవ వేడుకలను 150 సీసీటీవీ కెమెరాలు, 6 వేల మంది సెక్యూరిటీ ఫోర్స్ మధ్య నిర్వహించారు. రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భద్రతా సిబ్బంది చ�
సమాజంలో ఆధ్యాత్మిక జ్ఞానం ద్వారానే ప్రశాంతత ఏర్పడుతుందని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము అన్నారు. మం గళవారం యాదాద్రి భువనగిరి జిల్లా బీబీనగర్ మండలం మహదేవ్పూర్లోని బ్రహ్మకుమారీస్ ఈశ్వరీయ విశ్వవిద్యాలయ�
గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిదా అయ్యారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ర్టాలు అనుసరించాలని ఆకాంక్షిం చా
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
Srisailam | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటించనున్నారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చే�
Arjuna Awards | రాష్ట్రపతి భవన్లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఏడుగురు కోచ్లను ద్రోణాచార్య అవార్డు, �
Akhil Giri:పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. తృణమూల్ పార్ట