President Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధిర్ రంజన్ చౌదరి నోరు జారగా.. తాజాగా మరో నేత ముర్ముపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి గుజరాత్ పర్యటనలో ఉ
కేంద్ర విద్యాశాఖ ఆగస్టు 25న ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపిక కాగా, సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌప�
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ నివాళులర్పించారు. �
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి లేఖ రాశారు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపత్నిగా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటు అని బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్
న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్
న్యూఢిల్లీ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమె ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చైనా, శ్రీలంక అధ్యక్షులు �