గిరిజనుల పురోభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న కార్యక్రమాలపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఫిదా అయ్యారు. ఆదిమ తెగలకు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యతను ఇతర రాష్ర్టాలు అనుసరించాలని ఆకాంక్షిం చా
పవిత్ర పుణ్యక్షేత్రం భద్రగిరి రాములోరి సన్నిధికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము బుధవారం రానున్నారు. 28న ఉదయం 7:20 గంటలకు హైదరాబాద్లోని రాష్ట్రపతి నిలయం నుంచి బయల్దేరుతారు.
Srisailam | రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శ్రీశైలంలో పర్యటించనున్నారు. స్వామిఅమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి పర్యటనను అధికారులు సమన్వయంతో పని చే�
Arjuna Awards | రాష్ట్రపతి భవన్లో బుధవారం అర్జున అవార్డుల కార్యక్రమం ఘనంగా జరిగింది. 25 మంది క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అర్జున అవార్డులను ప్రదానం చేశారు. అలాగే ఏడుగురు కోచ్లను ద్రోణాచార్య అవార్డు, �
Akhil Giri:పశ్చిమ బెంగాల్ మంత్రి అఖిల్ గిరిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేశారు. దానికి సంబంధించిన ఓ వీడియో క్లిప్ వైరల్ కావడంతో.. తృణమూల్ పార్ట
President Murmu | రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై కాంగ్రెస్ నేతల వ్యాఖ్యలు ఇంకా కొనసాగుతున్నాయి. ఇప్పటికే అధిర్ రంజన్ చౌదరి నోరు జారగా.. తాజాగా మరో నేత ముర్ముపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రపతి గుజరాత్ పర్యటనలో ఉ
కేంద్ర విద్యాశాఖ ఆగస్టు 25న ప్రకటించిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ములుగు జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయుడు కందాల రామయ్య ఎంపిక కాగా, సోమవారం ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఢిల్లీలో రాష్ట్రపతి ద్రౌప�
న్యూఢిల్లీ : దివంగత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజ్పేయికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధంకర్ నివాళులర్పించారు. �
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ క్షమాపణలు చెప్పాలని కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్సభ స్పీకర్ ఓం బిర్లాకు చౌదరి లేఖ రాశారు
న్యూఢిల్లీ : రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని రాష్ట్రపత్నిగా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటు అని బీఎస్పీ అధినేత మాయావతి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి చేసిన ఈ వ్యాఖ్
న్యూఢిల్లీ: ఇవాళ 23వ కార్గిల్ విజయ్ దివస్. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం ముగిసింది. హిమాలయ పర్వత శ్రేణులను పాకిస్థాన్ ఆక్రమణదారుల నుంచి ఆ రోజున మళ్లీ భాతర సైన్యం చేజిక్కించుకున్నది. కార్గిల్
న్యూఢిల్లీ : భారతదేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము సోమవారం ప్రమాణస్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాలులో సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ ఆమె ప్రమాణం చేయించారు. ఈ సందర్భంగా ఆమెకు చైనా, శ్రీలంక అధ్యక్షులు �