మహా కుంభమేళా జరుగుతున్న ప్రయాగ్రాజ్కు వెళ్లే దారులన్నీ తీవ్ర ట్రాఫిక్ జామ్తో నిండిపోతున్నాయి. 100 నుంచి 300 కి.మీ వరకు వాహనాలు బారులు తీరాయంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు. 200 కి.మీ దూరం నుంచి ప్ర�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము (Droupadi Murmu) పాల్గొననున్నారు. ప్రయాగ్రాజ్లో ఎనిమిది గంటలకు పైగా ఉండనున్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ప్రయాగ్�
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం త్రివేణీ సంగమంలో పవిత్ర స్నానం ఆచరించారు. మహా కుంభమేళాను సందర్శించడం తన సుకృతమని, భక్తిభావంతో తన హృదయం నిండిపోయిందని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు. పవిత్ర స్నానం సందర్భంగా ప్ర
యూపీలోని ప్రయాగ్రాజ్లో గంగ, యమున, సరస్వతి(అంతర్వాహిని) నదుల సంగమ స్థలి వద్ద చక్కని స్నానం చేసినట్టు ఇటీవల వ్యాఖ్యానించిన మథురకు చెందిన బీజేపీ ఎంపీ హేమమాలిని తాజాగా మరో వివాదానికి తెరతీశారు.
ఉత్తర్ ప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహా కుంభమేళా జరుగుతున్న చోట గంగానదీ జలాలు కలుషితం అయ్యాయని సమాజ్వాదీ పార్టీ ఎంపీ జ యా బచ్చన్ సోమవారం ఆరోపించారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్కు భక్తులు పోటెత్తారు. వసంత పంచమి నేపథ్యంలో మహాకుంభ మేళాకు (Maha Kumbh Mela) భారీగా తరలివచ్చారు. మూడోది, చివరి అమృత్ స్నాన్ కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు త్రివేణీ సంగమానికి చేరుక�
Mahakumbh | మహాకుంభమేళా (Mahakumbh) లో 77 దేశాల (77 countries) కు చెందిన 118 మంది రాయబారులు, దౌత్యవేత్తల (Diplomats) బృందం సందడి చేసింది. వారిలో వివిధ దేశాల రాయబార కార్యాలయాల చీఫ్లు, వారి సతీమణులు, దౌత్యవేత్తలు ఉన్నారు.
Maha Kumbh Mela | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్ భక్తజనసంద్రంగా మారింది. అక్కడ జరుగుతున్న మహాకుంభమేళాలో (Maha Kumbh Mela) పాల్గొనేందుకు ప్రపంచం నలుమూలల నుంచి భక్తులు తరలివస్తున్నారు.