Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగున్న మహా కుంభమేళాకు కోట్లాది భక్తులు పోటేత్తుతున్నారు. అక్కడికి వెళ్లే రైళ్లతోపాటు రహదారులు కిక్కిరిసిపోయాయి. దీంతో కొందరు భక్తులు కుంభమేళాకు వెళ్లలేకపోవ�
Maha Kumbh: మీర్జాపూర్, ప్రయాగ్రాజ్ హైవేపై బొలెరో, బస్సు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కుంభమేళా వెళ్తున్న 10 మంది భక్తులు మృతిచెందారు. 19 మంది గాయపడ్డారు.
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాకు నిత్యం యాత్రికులు వరదలా పోటెత్తుతున్నారు. ఈ మేళా జరుగుతున్న త్రివేణి సంగమంలో శుక్రవారం సాయంత్రం వరకు 50 కోట్ల మందికిపైగా యాత్రికులు పుణ్య స్
మమతా కులకర్ణి రాజీనామా తిరస్కరణకు గురి కావడంతో ఆమె కిన్నర్ అఖాడా ‘మహా మండలేశ్వర్'గా కొనసాగనున్నారు. గత నెల 24న ఆమెను ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహా కుంభమేళాలో మహా మండలేశ్వర్గా ప్రకటించారు.
అత్యాచార బాధితురాలికి వైద్యపరంగా గర్భవిచ్ఛితి చేసుకునే హక్కు చట్టపరంగా ఉందని అలహాబాద్ హైకోర్టు స్పష్టంచేసింది. బిడ్డను కనాలో వద్దో నిర్ణయించుకునే అధికారం బాధితురాలికి ఉందని తెలిపింది. గర్భవిచ్ఛితి�
ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళాకు (Maha Kumbh) భక్తుల తాకిడి పెరిగింది. మాఘ పౌర్ణమి నేపథ్యంలో పుణ్యస్నానాలు చేసేందుకు లక్షలాది మంది భక్తులు త్రివేణి సంగమానికి తరలివస్తున్నారు. బుధవారం తెల్లవా�
మాఘ పూర్ణిమను పురస్కరించుకుని బుధవారం భారీ స్థాయిలో మహా కుంభమేళాను సందర్శించే ప్రజలను నియంత్రించేందుకు ప్రభుత్వం ప్రయాగ్రాజ్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించింది.
Maha Kumbh | ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళాకు (Maha Kumbh Mela) భక్తులు పోటెత్తుతున్నారు. ఇక మహాకుంభమేళా ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకూ 45 కోట్ల మంది యాత్రికులు త్రివేణీ సంగమంలో పుణ్యస్నానా