AP News | ఏపీ రాజకీయాల్లో ప్రశాంత్ కిశోర్ ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యారు. ఈ ఎన్నికల ఫలితాల్లో వైసీపీకి పరాజయం తప్పదంటూ ఆయన పదే పదే చెప్పడంపై ఆ పార్టీ సీరియస్గా స్పందించింది. ప్రశాంత్ కిశోర్.. చంద్రబాబుకు మర�
Prashant Kishor | రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ విమర్శలు గుప్పించారు. ఎన్నికల్లో వైసీపీకి ఘోర పరాజయం తప్పదని పీకే చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు. ఎన్ని సీట్లు వస్తాయో చెప్ప
PK on Rahul | బిహార్లో జన్ సురాజ్ అభియాన్ పేరుతో పర్యటిస్తున్న ప్రశాంత్ కిషోర్.. రాహుల్ పాదయాత్రపై సెటైర్లు వేశారు. పాదయాత్ర అంటే ఫిజకల్ ఫిట్నెస్ ప్రదర్శించడమా అంటూ ప్రశ్నించారు.
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్పై విరుచుకుపడ్డారు. ప్రతిపక్ష పాత్ర పోషించడం కాంగ్రెస్తో అయ్యే పని కాదని ఆయన ఎద్దేవా చేశారు. చాలా సంవత్సరాల పాటు అధికారాన్ని అనుభవించిన కాం�
తనకూ, రాహుల్ గాంధీకి మధ్య ఎలాంటి మనస్పర్ధలూ లేవని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ స్పష్టం చేశారు. రాహుల్ చాలా పెద్ద నాయకుడని, తాను సామాన్య కుటుంబం నుంచి వచ్చినవాడినని పీకే పేర్కొన్�
తాను కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నట్లు ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సోమవారం ట్వీట్ చేశారు. సమస్యలను అర్థం చేసుకోడానికి ప్రజల వద్దకే వెళ్తానంటూ ట్వీట్ చేశారు. ఇక ప్రత్యక్ష ర�
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్లో చేరడం లేదు. నిజమే.. కొన్ని రోజులుగా ఆయన వరుసగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో సమావేశమవుతున్నారు. కొన్ని రోజుల్లోనే ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకోను
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ ప్రతిపాదించిన ప్రతిపాదనలను ఆమోదించాలా? వద్దా? అన్న దానిపై కాంగ్రెస్ హైకమాండ్ భేటీ అయ్యింది. అధ్యక్షురాలు సోనియా గాంధీ నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి కాంగ్రె�
వచ్చే సార్వత్రిక ఎన్నికల నాటికి కాంగ్రెస్ పునరుత్థానం జరగాలన్నది సోనియా ప్రగాఢ ఆకాంక్ష. ఇందులో భాగంగా వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్తో పలు మార్లు భేటీ అయ్యారు. ఆయన నుంచి సలహాలు స్వీకరిం�
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వరుసగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక�