వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. వరుసగా మూడు సార్లు భేటీ అయ్యారు. ఓ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ కూడా ఇచ్చినట్లు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. ఇంతక�
వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాతో మరోమారు భేటీ అయ్యారు. కొన్ని రోజుల క్రిందటే ఆయన సోనియాతో భేటీ అయ్యారు. మళ్లీ భేటీ కావడం ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. ఈ భేటీలో దిగ్వ�
దేశానికి కాంగ్రెస్ ఎప్పటికీ ప్రత్యామ్నాయం కాదని ఆప్ రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దా అన్నారు. కేవలం కేజ్రీవాల్ మాత్రమే ప్రధాని మోదీకి సవాల్ విసరగలరని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఓ చనిపోయిన గ�
హైదరాబాద్ : దేశ రాజకీయాలతో పాటు అన్ని అంశాలపై అవగాహన ఉన్న ప్రశాంత్ కిశోర్తో కలిసి పని చేస్తే తప్పేంటని ముఖ్యమంత్రి కేసీఆర్ మీడియాను ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశం �
ఎలాగైనా వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఓడించి, గద్దెనెక్కాలని కాంగ్రెస్ పట్టు దలతో వుంది. ప్రధాని అభ్యర్థి ఎవరన్నది కచ్చితంగా పార్టీ చెప్పకపోయినా…. అధికారాన్ని మాత్రం జేచిక్క�
ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై పంజాబ్ పీసీసీ అధ్యక్షుడు నవజ్యోత్ సింగ్ సిద్దూ సంచలన వ్యాఖ్యలు చేశారు. 2017 అసెంబ్లీ ఎన్నికల సమయంలో వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తనను 70 సార్లు కలిశార�
మమతలో పెరుగుతున్న ఆందోళన ఫలించని ‘బెంగాల్’ వ్యూహాలు పార్టీని వీడిన ఐదుగురు సీనియర్లు రాజీనామా లేఖలో తీవ్ర ఆరోపణలు వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్పై కేకలేసిన మమతా బెనర్జీ! న్యూఢిల్లీ, డిసెంబర్ 26: వ్యూహా�
Prashanth Kishore | దేశవ్యాప్తంగా బీజేపీకి అనుకూలంగా 40 శాతం అవకాశాలున్నాయి. మిగిలిన 60 శాతం ఆ పార్టీకి వ్యతిరేకంగానే ఉంది. ఈ 60 శాతం అవకాశాల్ని సరిగ్గా ఒడిసిపట్టుకొని ఓట్ల రూపంలోకి మల్చే పార్టీయే/ కూటమే మోదీ సారథ్యంలోన