Prashant Kishor | ఎన్నికల్లో బీజేపీని నిలువరించే అన్ని అవకాశాలను ప్రతిపక్షం కోల్పోయిందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్నారు. క్రికెట్ మ్యాచ్లో ఫీల్డర్ క్యాచ్లను వదలడం వంటిదని విమర్శించారు. ‘మీరు క్యా
ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకున్నది. గత ఎన్నికల్లో వైకాపాకి వ్యూహకర్తగా పనిచేసిన ప్రశాంత్ కిషోర్ శనివారం ఉండవల్లిలో టీడీపీ అధినేత చంద్రబాబుతో భేటీ అయ్యారు. దీంతో వీరి భేటీ ఏపీ రాజకీయా
దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి ప్రభావం ఏమాత్రం లేదని, అది ‘జీరో’ అని ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు. ఇండియా కూటమి నేతలు కేవలం ఒక్కచోట సమావేశమై చర్చలు జరిపి, చాయ్ తా�
Prashant Kishor | ఆర్థిక మాంద్యంలో కూరుకుపోయిన సొంత రాష్ట్రం బీహార్ను ఆ పరిస్థితి నుంచి బయటకు తీసుకురావాలన్న లక్ష్యంతో ప్రశాంత్ కిషోర్ పాదయాత్ర చేపట్టారు. తన ప్రసంగాల్లో ప్రధానంగా సీఎం నితీశ్ కుమార్ను లక్ష�
Prashant Kishor | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2025 ఎన్నికల తర్వాత తాను సీఎం కాలేనని తెలిసే నితీశ్కుమార్.. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్ను
Prashant Kishor | బిహార్లో పార్టీ స్థాపించే విషయమై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయాల్లో రావడంపై కుండబద్దలు కొట్టారు. తానెందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని, తనకు ఎలాంటి ఆకాంక్షలు లేవని వె
ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను జేడీ(యూ) ఖండించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఆయన అలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి విమర్శించారు.
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్�
పాట్నా: అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో ఒకవైపు బీహార్ మండుతుంటే, మరోవైపు అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ తమ మధ్య పోరులో బిజీగా ఉన్నాయని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
పాట్నా, మే 31: కాంగ్రెస్ పార్టీలోకి తాను ఎప్పటికీ చేరబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతులు జోడిస్తూ అన్నారు. బీహార్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల అభిప్రాయ