ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ శనివారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ భేటీలో ఎంపీ రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్నారు. పీకే కాంగ్రెస్లో చేరిపోతున్నారన్న వార్తల న
న్యూఢిల్లీ : అరవింద్ కేజ్రీవాల్ నేతృత్వంలోని ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ పార్టీగా అవతరించేందుకు 15-20 సంవత్సరాలు పడుతుందని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ అన్నారు. ఆ పార్టీ అయినా జాతీయ పార్టీ కావాలంటే 20క
కాంగ్రెస్ ప్రస్తుతం సంక్షోభం ముంగిట్లో వుందని తృణమూల్ నేత శత్రుఘ్న సిన్హా అన్నారు. తాను కాంగ్రెస్ నుంచి ఎందుకు బయటకు వచ్చానో ఈ సమయంలో చెప్పనని, అసలు తప్పులు ఎక్కడ జరిగాయో తరువాత చెబుత�
ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, మణిపూర్, గోవా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ సాధించిన విజయం వచ్చే లోక్సభ ఎన్నికలపై ప్రభావం చూపబోదని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ పేర్కొన్నారు.
బెంగాల్ సీఎం మమతా బెనర్జీతో సంబంధాలుంటాయా? ఉండవా? ఇలాంటి సందిగ్ధంలో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ తన మాజీ బాస్తో భేటీ అయ్యారు. బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్తో పీకే భేటీ అయ్యారు. ఇద్దర
న్యూఢిల్లీ: ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్ కిశోర్ ఇవాళ సంచలన కామెంట్స్ చేశారు. తన ట్విట్టర్లో ఆయన కాంగ్రెస్ పార్టీ వైఖరిని ప్రశ్నించారు. ఏకంగా రాహుల్ గాంధీనే ఆయన టార్గెట్ చేశారు. గడిచిన పదేళ�
పనాజీ: రాజకీయ వ్యవూకర్త ప్రశాంత్ కిషోర్ను కలిసిన తర్వాతే తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ)లో చేరడంపై తాను నిర్ణయం తీసుకున్నట్లు గోవా మాజీ ముఖ్యమంత్రి లూజిన్హో ఫలేరో తెలిపారు. బుధవారం కాంగ్రెస్ పార్టీన