Prashant Kishor | బీహార్ ముఖ్యమంత్రి నితీశ్కుమార్పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ మరోసారి విమర్శలు గుప్పించారు. 2025 ఎన్నికల తర్వాత తాను సీఎం కాలేనని తెలిసే నితీశ్కుమార్.. ఆర్జేడీ ముఖ్యనేత తేజస్వియాదవ్ను
Prashant Kishor | బిహార్లో పార్టీ స్థాపించే విషయమై ప్రజల అభిప్రాయాలను తెలుసుకుంటున్న ప్రశాంత్ కిషోర్.. రాజకీయాల్లో రావడంపై కుండబద్దలు కొట్టారు. తానెందుకు ఎన్నికల్లో పోటీ చేయాలని, తనకు ఎలాంటి ఆకాంక్షలు లేవని వె
ప్రశాంత్ కిషోర్ ఆరోపణలను జేడీ(యూ) ఖండించింది. ప్రజల్లో గందరగోళం సృష్టించేందుకే ఆయన అలాంటి తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేస్తున్నారని ఆ పార్టీ నేత త్యాగి విమర్శించారు.
పాట్నా: జేడీయూ చీఫ్ నితీశ్ కుమార్ 2017లో బీజేపీతో పొత్తు తర్వాత సంతోషంగా కనిపించలేదని, బలవంతంగా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లుగా ఆయన ఫీల్ అయ్యారని బీహార్కు చెందిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అన్�
పాట్నా: అగ్నిపథ్ స్కీమ్కు వ్యతిరేకంగా నిరసనలు, ఆందోళనలతో ఒకవైపు బీహార్ మండుతుంటే, మరోవైపు అధికారంలో ఉన్న జేడీయూ, బీజేపీ తమ మధ్య పోరులో బిజీగా ఉన్నాయని రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శించారు.
పాట్నా, మే 31: కాంగ్రెస్ పార్టీలోకి తాను ఎప్పటికీ చేరబోనని ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేతులు జోడిస్తూ అన్నారు. బీహార్లో ప్రత్యామ్నాయ ప్రభుత్వ ఏర్పాటు కోసం గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల అభిప్రాయ
ప్రశాంత్ కిశోర్ ఎవరు.. అని ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్ ప్రశ్నించారు. గడిచిన 30 ఏండ్లలో బీహార్లో ఎలాంటి అభివృద్ధి జరగలేదని ప్రశాంత్ కిశోర్ చేసిన వ్యాఖ్యలను విలేకరులు ప్రస్తావించారు
జన సురాజ్ పేరుతో రాజకీయ ఐక్య వేదిక భవిష్యత్తులో రాజకీయ పార్టీగా మారొచ్చు గాంధీ జయంతి నుంచి పాదయాత్ర చేస్తా రాజకీయ పార్టీ ఏర్పాటుపై ప్రశాంత్ కిశోర్ పాట్నా, మే 5: ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కొత�
న్యూఢిల్లీ: కొత్త రాజకీయ పార్టీ పెట్టే ఆలోచన నుంచి వ్యూహాకర్త ప్రశాంత్ కిషోర్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. అయితే బీహార్ను బలోపేతం చేసేందుకు అంకితం కానున్నట్లు ఆయన వెల్లడించారు. అక్టోబ�