బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజులు మాత్రమే ఉన్న సమయాన జన్ సురాజ్ పార్టీ నేత, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ కీలక ప్రకటన చేశారు. ఈ ఎన్నికల్లో తాను ఎక్కడా పోటీ చేయనని ఆయన వెల్లడించారు.
Prashant Kishor | బీహార్ (Bihar) లో అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) సందడి జోరందుకుంది. అన్ని పార్టీల నేతలు అభ్యర్థుల ఎంపికలో బిజీబిజీగా ఉన్నారు. ఈ విషయంలో జన్ సురాజ్ పార్టీ (Jan Suraaj Party) ఒక అడుగు ముందే ఉంది.
Prashant Kishor: ఎన్నికల వ్యూహాకర్త, జన్ సూరజ్ పార్టీ స్థాపకుడు ప్రశాంత్ కిషోర్.. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయడం లేదు. ఈ విషయాన్ని ఆయన ఇవాళ కన్ఫర్మ్ చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీఏ
Prashant Kishor | బీహార్ (Bihar) అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) వేళ జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishore) దూకుడుగా వ్యవహరిస్తున్నారు. ఇవాళ మరో 65 మంది అభ్యర్థుల పేర్లతో రెండో జాబితా (Second
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలకు ప్రశాంత్ కిషోర్ నేతృత్వంలోని జన్ సురాజ్ పార్టీ 51 మంది అభ్యర్థులతో తొలి జాబితా విడుదల చేసింది. పాఠ్యపుస్తకాలు రాసిన గణిత శాస్త్రజ్ఞుడు, రిటైర్డ్ పోలీసు అధికారి, వైద్యుడు
యావత్దేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బీహార్ శాసనసభ ఎన్నికల సంగ్రామానికి నగారా మోగింది. వచ్చే నెల 6, 11 తేదీల్లో రెండు దశల్లో ఎన్నికలు జరుగనున్నాయి.
తెలంగాణలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఓడించి తీరతానని, రేవంత్ రెడ్డిని రాహుల్ గాంధీ కూడా రక్షించలేరని జన్-సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త
Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టాప్లో లేదా అట్టడుగున ఉంటుందని జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జేడీ(యూ) 25 కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ కూడా ఓడిపోతుందని జోస్యం �
బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్లో తరచూ పర్యటిస్తున్నారు.
బీహారీల డీఎన్ఏలోనే కూలీ పనులు చేసే తత్వం ఉంది అంటూ అప్పుడెప్పుడో రేవంత్ పలికిన పలుకుల ప్రభావం ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బాగానే చూపుతున్నది. బూతు మాటలలో రేవంత్ రెడ్డికి ఉన్న ప్రావీణ్యత గురించి కాంగ�
Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
Prashant Kishor | జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.