Prashant Kishor | పార్టీ నిధులు పారదర్శకంగా, క్లీన్గా ఉన్నాయని ప్రశాంత్ కిషోర్ తెలిపారు. పలు సంస్థలకు తాను కన్సల్టెంట్గా పనిచేసి మూడేళ్లలో రూ. 241 కోట్లు సంపాదించినట్లు చెప్పారు. రూ. 98 కోట్లు చెక్ చెల్లింపు ద్వారా �
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తన పార్టీ టాప్లో లేదా అట్టడుగున ఉంటుందని జన్ సూరజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్ తెలిపారు. జేడీ(యూ) 25 కంటే తక్కువ సీట్లు గెలుచుకుంటుందని, బీజేపీ కూడా ఓడిపోతుందని జోస్యం �
బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం అదే బీహార్లో తరచూ పర్యటిస్తున్నారు.
బీహారీల డీఎన్ఏలోనే కూలీ పనులు చేసే తత్వం ఉంది అంటూ అప్పుడెప్పుడో రేవంత్ పలికిన పలుకుల ప్రభావం ఇప్పుడు బీహార్ ఎన్నికల్లో బాగానే చూపుతున్నది. బూతు మాటలలో రేవంత్ రెడ్డికి ఉన్న ప్రావీణ్యత గురించి కాంగ�
Prashant Kishor | బీహారీలను తక్కువ చేస్తూ రెండేండ్ల కిందట ఓ ఇంటర్వ్యూలో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి.. వ్యాఖ్యలపై మరోసారి వివాదం రాజుకున్నది. కాంగ్రెస్కు ‘ఓట్ల’ కోసం రేవంత్రెడ్డి బీహార్లో పర్యటించడంతో ఆ నాటి మా�
Prashant Kishor | జన్ సూరజ్ పార్టీ (Jan Suraj Party) అధ్యక్షుడు, మాజీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashant Kishor) తెలంగాణ ముఖ్యమంత్రి (Telangana CM) రేవంత్ రెడ్డి (Revanth Reddy) పై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
Prashant Kishor | ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల పేర్లను ఎన్నికల సంఘం (ఈసీ) తొలగిస్తున్నదని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ ఆరోపించారు. అయితే ఓటర్ జాబితాలో పేర్లు ఉన్న వారు రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజే
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్ రాష్ట్ర ప్రజలను అవమానించారని జన్ సురాజ్ పార్టీ అధినేత ప్రశాంత్ కిశోర్ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేతలు బీహారీలను చులకనగా చూస్తారని, ఢిల్లీలో కూర్చొన�
Prashant Kishor | బీహార్ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఆ రాష్ట్ర రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈ నేపథ్యంలో జన్ సురాజ్ పార్టీ చీఫ్ ప్రశాంత్ కిషోర్, కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీని లక్ష్యంగా చేసుకున్నారు. బీహార్ �
Prashant Kishor | ఎన్నికల్లో ప్రజలను తాను ఓట్లు అడగబోనని జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ తెలిపారు. అయితే పేదరికం నుంచి ఎలా బయటపడాలో అన్నది చెబుతానని అన్నారు.
Prashant Kishor: వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్.. జన్ సూరజ్ ఎన్నికల పార్టీ స్థాపించిన విషయం తెలిసిందే. అయితే ఆ పార్టీకి చెందిన జాతీయ అధ్యక్షుడి పేరును ఇవాళ ప్రశాంత్ కిషోర్ ప్రకటించారు.
RCP Singh | రాజకీయ వ్యూహకర్త నుంచి రాజకీయ నేతగా మారిన ప్రశాంత్ కిషోర్కు చెందిన జన్ సూరాజ్ పార్టీలో మాజీ కేంద్ర మంత్రి ఆర్సీపీ సింగ్ ఆదివారం చేరారు. బీహార్ను అభివృద్ధి చెందిన రాష్ట్రంగా మార్చడానికి తామిద్ద
Prashant Kishor | తమిళనాడు (Tamil Nadu) రాజకీయాల్లో మార్పును చూడాలనుకునే కోట్లాది మంది ప్రజలకు టీవీకే చీఫ్ విజయ్ (Actor Vijay) కొత్త ఆశాకిరణమని రాజకీయ వ్యూహకర్త, జన్ సురాజ్ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్ కిషోర్ (Prashant Kishor) అన్నా�