తహసీల్దార్ కార్యాలయంలో ఆర్ఐ-1గా విధులు నిర్వర్తిస్తున్న అశోక్రెడ్డి అక్రమాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. రెండేళ్ల క్రితం బదిలీపై వచ్చిన ఆర్ఐ డబ్బులు ఇవ్వనిదే పని చేయడనే ఆరోపణలున్నాయి.
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమం అధికారుల తీరుతో అభాసుపాలవుతున్నది. గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి వినతులు అందించినా పరిష్కారానికి నోచుకోవడం లేదనే ఆరోపణలు వినిపిస్
బల్దియా ప్రధాన కార్యాలయంలో ఈ నెల 19న ఉదయం 10 .30 గంటలకు జరిగే ప్రజావాణి కార్యక్రమం ఉండదని జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రాస్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
సర్కారు బడుల్లోనూ ఫీజులు వసూలు చేస్తున్నారని ఓ విద్యార్థిని తల్లిదండ్రులు పేర్కొన్నారు. సోమవారం వారు ప్రజావాణిలో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా..
ప్రజావాణి ద్వారా ప్రజా సమస్యల పరిషారానికి కృషి చేస్తున్నట్లు కలెక్టర్ బోరడే హేమంత్ సహదేవరావు అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ దీపక్ తివారీతో క�
ప్రజావాణిలో వచ్చిన సమస్యలను అధికారుల సమన్వయంతో పరిష్కరిస్తామని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. సోమవారం నస్పూర్లోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో బెల్లంపల్లి ఆర్డీవో హరికృష్ణతో కలిసి అర�
ప్రజాపరిపాలన పేరిట ప్రతివారం రెండు రోజుల్లో ప్రజావాణి నిర్వహిస్తూ, ప్రజల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్న ప్రభుత్వం.. వాటిని పరిష్కరించడంపై మాత్రం దృష్టి సారించడం లేదని తెలుస్తున్నది. కాంగ్రెస్ పార్�
హామీల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) అన్నారు. ఎన్నికల హామీల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు.
ప్రజావాణికి వచ్చిన ప్రతి ఫిర్యాదును పరిష్కరించాల ని కలెక్టర్ జీ రవినాయక్ అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా అధికారుల సమీకృత కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి ఫిర్యాదులు �
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం అభాసుపాలవుతున్నది. తమ సమస్యలు పరిష్కారమవుతాయన్న ఆశతో జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలకు నిరాశే ఎదురవుతున్నది.
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కమిషనర్ రొనాల్డ్ రాస్ పాల్గొని దరఖాస్తులు స్వీకరించారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు