Minister Ponnam : ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి మంచి స్పందన వచ్చిందని రవాణా, బీసీ సంక్షేమ శాక మంత్రి పొన్నం ప్రభాకర్(Minister Ponnam Prabhakar) అన్నారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి మీడియా పాయింట్లో వివరాలను వెల్ల�
Minister Konda Surekha | మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్(Mahatma Jyotiba Phule Praja Bhavan)లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణి(Prajavani)కి అనూహ్య స్పందన లభించింది. అర్జిదారుల సమస్యలను పరిష్కరించటానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందని రాష్ట్ర దే�
కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్ సెల్లో 88 మంది వివిధ సమస్యలపై దరఖాస్తులు అందించారు. మహిళలు, పిల్లలు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలోని ‘డిస్ట్రిక్ట్ హబ్ ఫర్ ఎంపవర్మెంట్ ఆఫ
ప్రజావాణికి వచ్చిన ప్రతి దరఖాస్తును పరిషరించేలా సంబంధిత శాఖల అధికారులు కృషి చేయాలని, ఈ విషయంలో శ్రద్ధ తీసుకోవాలని మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు.
ప్రజావాణి సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు కృషి చేయాలని సంగారెడ్డి, మెదక్ కలెక్టర్లు శరత్, రాజర్షి షా వేర్వేరుగా అధికారులకు సూచించారు. ప్రతి సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాలను వారు ఆయా కలెక్టర
పారద్శకమైన పాలనతోపాటు మారుతున్న కాలానికనుగుణంగా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు సూర్యాపేట కలెక్టరేట్ సిద్ధమవుతున్నది. జిల్లా కలెక్టర్గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్. వెంకట్రావ్ సరికొత్త పా�
ప్రజావాణిలో అందిన ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ జితేశ్ పాటిల్ ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి వివిధ సమస్యలపై ప్రజల నుంచి వచ్చిన అర్జీలను స్వీకరించారు.
ప్రజావాణి ఫిర్యాదులను తక్షణమే పరిషరించాలని జిల్లా అదనపు కలెక్టర్ రమేశ్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం మెదక్ కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యల పరిషార �
జిల్లాలోని ఆయా మండలాల్లో సోమవారం ప్రజావాణి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల ప్రజలు అధికారులకు అర్జీలు సమర్పించారు. తాండూర్ ఎంపీడీవో కార్యాలయంలో స్పెషల్ ఆఫీసర్ గజానంద్, తహసీల్దార్ కవిత, ఎంపీ�