నగరంలో పలుచోట్ల అక్రమంగా వెలుస్తున్న బహుళఅంతస్తుల భవనాలు అధికారుల అంతులేని నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నాయి. టౌన్ప్లానింగ్ ఉన్నా.. లేనట్లే అని చెప్పవచ్చు.. ఇందుకు రెండు రోజుల క్రితం నిర్వహి
ప్రజావాణిలో బాధితులు ఇచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి.. వాటి పరిష్కారంపై అధికారులు దృష్టి సారించాలని భద్రాద్రి కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆల అన్నారు. సోమవారం ఐడీవోసీ కార్యాలయ సమావేశ మందిరంలో
Prajavani | డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల లబ్ధిదారులు ఆందోళన బాటపట్టారు. జిల్లా కేంద్రంలో సోమవారం కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణి కార్యక్రమానికి లబ్ధిదారులు హాజరై ఆందోళనకు దిగారు.
ప్రజా సమస్యల పరిష్కారం కోసం కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 39 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు.
దళితుల అభ్యున్నతే లక్ష్యంగా తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకం నిధులను అధికారులు ఫ్రీజింగ్ చేయడంపై హుజూరాబాద్ నియోజకవర్గ లబ్ధిదారులు ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రజావాణిలో వచ్చిన ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ వెంటనే పరిష్కరించాలని మేడ్చల్ -మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ అన్నారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజావాణిలో ప్రజలను నుంచి కలెక్టర�
సమస్యల పరిష్కారానికి ప్రజావాణి దోహదపడుతుందని డిప్యూటీ మేయర్ మోతె శ్రీలతారెడ్డి అన్నారు. సోమవారం సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో ఆమె జోనల్ కమిషనర్�
Prajavani | ప్రజావాణి(Prajavani)లో ప్రజలు నుంచి వచ్చిన విన్నపాలను వారంలోగా పరిష్కరించాలని మేయర్ గద్వాల్ విజయలక్ష్మి(Mayor Vijayalakshmi) అధికారులను ఆదేశించారు.
నల్లగొండ జిల్లా నూతన కలెక్టర్గా 2010 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన దాసరి హరిచందన నియామకమయ్యారు. రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.
ప్రజా భవన్లో ప్రజావాణి (Prajavani) కార్యక్రమం ప్రారంభమైంది. మధ్యాహ్నం ఒంటి గంట వరకు కార్యక్రమం కొనసాగుతున్నది. తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు ప్రజలు ప్రజా భవన్ వద్దకు పెద్ద సంఖ్యలో తరలివస్త�
మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం నిర్వహించిన ప్రజావాణికి 2,715 దరఖాస్తులు అందినట్టు అధికారులు తెలిపారు. వీటిలో అత్యధిక శాతం టీఎస్పీఎస్సీ ఉద్యోగాలు, పెన్షన్లు , డబుల్ బెడ్రూం ఇండ్ల కోసం దరఖాస్
Prajavani | ప్రజా సమస్యలను పరిష్కరిస్తామిన మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మహాత్మా జ్యోతిబా ఫూలే ప్రజాభవన్లో మంగళవారం జరిగిన ప్రజావాణిలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అర్జిదారుల సమస్యలను పరి�