ప్రతీ గ్రామంలో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ రావినూతల, ముష్టికుంట్ల గ్రామాలకు చెందిన రైతులు బోనకల్లు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమాన్ని అడ్డుకు�
సమస్యల సత్వర పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో అర్జీదారుల నుంచి జిల్లా అదన
జిల్లా , డివిజన్, మండల స్థాయిలో పంచాయతీ అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో కార్యదర్శులు గ్రామాల్లో ఇష్టారాజ్యంగా పని చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. మెదక్ జిల్లాలో పని చేస్తున్న కొందరు కార్యదర్శులు ఇంటి ని
పోలీస్శాఖలోని అన్ని విభాగాల్లో ఖాళీల ను భర్తీ చేసేందుకు తక్షణమే 20వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇవ్వాలని నిరుద్యోగ జేఏసీ ప్రతినిధులు శుక్రవారం ప్రజావాణిలో విన్నవించారు. ప్రజాభవన్లో నిర్వహించిన ప్రజావ�
మెదక్ జిల్లా రేగోడ్ మండల కేంద్రంలోని రైతు వేదికలో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి ఫిర్యాదు లు వెల్లువెత్తాయి. మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ హాజరై దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్�
కలెక్టరేట్లో ప్రజావాణి జరుగుతున్నదంటే పెద్ద సారు ఉంటారని అధికారులకు ఒక భయం. ఇలాంటి సమయంలో ప్రజా సమస్యలకు కొంతవరకైనా న్యాయం జరుగుతుందని దరఖాస్తుదారుల నమ్మకం. కానీ గత రెండునెలలుగా కొత్తగూడెంలోని ఐడీవో�
సమస్యలను త్వరగా పరిష్కరించాలని సిద్దిపేట కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. సోమవారం సిద్దిపేట కలెక్టరేట్లో ప్రజావాణి ద్వారా జిల్లాలోని నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి ఆమె దరఖాస్తులు స్వీకరిం
ఢిల్లీ సీఎం రేఖాగుప్తాపై దాడి జరిగింది. బుధవారం ఉదయం అధికారిక నివాసంలో ‘జన్ సున్వాయి’(ప్రజావాణి) కార్యక్రమంలో ప్రజలతో మాట్లాడుతుండగా ఓ వ్యక్తి ఆమె దగ్గరికి వచ్చి.. కొన్ని పేపర్లు అందజేశాడు. హఠాత్తుగా �
ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని ప్రధాన సమావేశ మందిరంలో ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి అన్ని శాఖల జిల్లా అధికారులు తప్పనిసరిగా హాజరు కావా�
కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణిని ప్రజలందరూ సద్వినియోగం చేసుకునేందుకు వాట్సాప్ నంబర్ను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు కలెక్టర్ హరిచందన దాసరి తెలిపారు. వృద్ధులు, దివ్యాంగులతో పాటు �
ప్రజావాణి కార్యక్రమానికి హాజరు కాని ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ హరిచందన జిల్లా అధికారులను ఆదేశించారు. హైదరాబాద్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్
నిజామాబాద్ సీపీ సాయి చైతన్య సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కమిషనరేట్ పరిధిలోని అన్ని పోలీసుస్టేషన్లకు ఎవరైనా తమ సమస్యలను నేరుగా వచ్చి ఫిర్యాదు చేసుకోవచ్చు. ఇందుకోసం ప్రతి సోమవారం ప్రజావ�
కలెక్టరేట్ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి ఆదిలాబాద్ జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చారు. పలు సమస్యలపై కలెక్టర్కు వినతులు అందజేశారు.
సమస్యల సత్వర పరిషారానికి ప్రజావాణి దోహదపడుతుందని సిద్దిపేట అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ అన్నారు. సోమవా రం సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా అదనపు కలెక�