ఇందిరమ్మ ఇండ్ల మంజూరు కోసం వేలాది మంది ప్రజాభవన్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. మంగళ, శుక్రవారాల్లో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి వచ్చి దరఖాస్తులు ఇస్తున్నారు.
ప్రజావాణిలో పలు సమస్యలపై బాధితులు సమర్పించిన దరఖాస్తులు అంతంతమాత్రంగానే పరిష్కారమవుతున్నాయి. కలెక్టరేట్లో వారం వారం ప్రజావాణి(గ్రీవెన్స్) కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెబుతున్నా..
పొలానికి బాట ఇవ్వకుండా తన అన్న అడ్డుకోవడం.. అధికారులకు చెప్పినా పట్టించుకోవడం లేదంటూ.. మనస్తాపంతో రైతు కలెక్టరేట్లో ప్రజావాణిలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన వనపర్తిలో చోటు చేసుకున్నది.
ప్రజా సమస్యలను పరిష్కరించడానికే ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మెదక్ కలెక్టర్ రాహుల్రాజ్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్లోని కాన్ఫరెన్స్ హాల్లో జరిగిన ప్రజావాణికి జిల్లాలోని వివి�
అధికారులు సమన్వయంతో పనిచేయాలని సిద్దిపేట కలెక్టర్ మనుచౌదరి అన్నారు. సోమవారం సిద్దిపేట సమీకృత కార్యాలయ సముదాయంలోని సమావేశ మందిరంలో ప్రజావాణిలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి ఆయన �
ప్రజావాణిలో ప్రజలు ఇచ్చిన దరఖాస్తులను ప్రత్యేక ప్రాధాన్యంతో వెంటనే పరిష్కరించాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్.. జిల్లా అధికారులను ఆదేశించారు. ప్రజావాణి సందర్భంగా ఖమ్మం ఐడీవోసీలో అదనపు కలెక్టర్ �
జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 65 ఫిర్యాదులు వచ్చాయని కలెక్టర్ రాజీవ్గాంధీ హన్మంతు తెలిపారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులు తమ �
జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో 88 విన్నపాలు రాగా.. అందులో అత్యధికంగా హౌసింగ్/ లేక్స్ విభాగానికి 43, టౌన్ప్లానింగ్ 23, ట్యాక్స్ సెక్షన్ 8, ఈఎన్సీ మూడు, ఎల్డబ్ల్యూఎస్�
ప్రజలు సమర్పించిన దరఖాస్తులకు ప్రాధాన్యతనిచ్చి వెంటనే పరిష్కారమయ్యేలా చూడాలని ఖమ్మం కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అధికారులను ఆదేశించారు. సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో అదనపు క�
టీచర్ల భర్తీలో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని డీఎస్సీ అభ్యర్థులు కలెక్టరేట్లో సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో ఫిర్యాదు చేశారు. ఎస్టీ కేటగిరీలో 11 పోస్టులను భర్తీ చేయలేదని ఆరోపించారు.
ప్రజావాణి కార్యక్రమానికి వచ్చిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి సంబంధిత అధికారుల సమన్వయంతో క్షేత్రస్థాయిలోవిచారణ జరిపి త్వరగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా అదనపు కలెక్టర్ సబావత్�