తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు తీరుపై సుప్రీంకోర్టు తీవ్ర అసహనం వ్యక్తంచేసింది. ఇంకెంతకాలం సాగదీస్తారని రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాదులను సూటిగా ప్రశ్నించింది.
Supreme Court | తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు కొనసాగుతున్న తీరుపై సర్వోన్నత న్యాయస్థానం అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇంకా ఎంతకాలం దర్యాప్తు కొనసాగిస్తారని న్యాయవాదులను ధర్మాసనం ప్రశించింది.
పెద్దపల్లి మండలంలో ఏకగ్రీవ సర్పంచ్ గా మండలంలోని రాంపల్లి బోణీ కొట్టినట్లయింది. రాంపల్లి గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేసిన కనపర్తి సంపత్ రావు, కోదాటి దేవేందర్ రావులలో గ్రామస్తులు, వెలమ సంఘం నాయకులు, మా�
ఫోన్ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ప్రభాకర్రావు ముందస్తు బెయిల్ను రద్దు చేయాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్పై విచారణను సుప్రీంకోర్టు 14వ తేదీకి వాయిద�
ఫోన్ ట్యాపింగ్ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమేనని ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు తరఫు న్యాయవాది దామా శేషాద్రినాయుడు సుప్రీంకోర్టుకు తెలిపారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో సిద్దిపేట జ�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను శనివారం ఉదయం నుంచి రాత్రి 8.40 వరకు విచారించారు. ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు ప్రభాకర్రావును సిట్ విచారిం�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు గురువారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు.