ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం సుప్రీంకోర్టులో మరోసారి విచారణ జరిగింది.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో బెయిల్ కోసం ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సుప్రీంకోర్టు విచారణ వాయిదా వేసింది.
కాంగ్రెస్ నాయకుల వేధింపులకు అధికారులు బెంబేలెత్తిపోతున్నారు. గంటల తరబడి ప్రభుత్వ కార్యాలయల్లో తిష్టవేసి తమ కార్యకర్తలకు, తాము చెప్పిన వారికి మాత్రమే పనులు చేయాలని హుకుం జారీ చేస్తుండటంతో సిద్దిపేట జ�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు ప్రభాకర్రావు మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు. ఆయనను శనివారం ఉదయం నుంచి రాత్రి 8.40 వరకు విచారించారు. ఈ కేసులో ఇప్పటికి మూడుసార్లు ప్రభాకర్రావును సిట్ విచారిం�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు గురువారం నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ కోర్టు ఎదుట లొంగిపోయారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నస్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ విచారించింది. సిట్ అధికారులు ఆయనను ఎనిమిది గంటల పాటు విచారించారు. సుప్రీంకోర్ట�
SIT Office | ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఏ1 అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ నుంచ�
ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ రాజకీయ కక్ష సాధింపు అని, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కేసును వెంటాడుతున్నారని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో జూన్ 20లోగా నాంపల్లి కోర్టులో లొంగిపోవాలని ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు పోలీసులు స్పష్టం చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై బుధవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. పిటిషనర్ తరఫున సీన�