ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నస్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్(ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావును సిట్ విచారించింది. సిట్ అధికారులు ఆయనను ఎనిమిది గంటల పాటు విచారించారు. సుప్రీంకోర్ట�
SIT Office | ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఈ కేసులో ఏ1 అయిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకరరావు హైదరాబాద్ చేరుకున్నారు. సోమవారం ఆయన విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ నుంచ�
ఫోన్ ట్యాపింగ్ కేసు ఓ రాజకీయ కక్ష సాధింపు అని, అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి ఈ కేసును వెంటాడుతున్నారని ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్రావు తరఫు న్యాయవాదులు సుప్రీంకోర్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో జూన్ 20లోగా నాంపల్లి కోర్టులో లొంగిపోవాలని ప్రధాన నిందితుడు, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుకు పోలీసులు స్పష్టం చేశారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై బుధవారం హైకోర్టులో ఇరుపక్షాల వాదనలు పూర్తయ్యాయి. పిటిషనర్ తరఫున సీన�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైక�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
Judge Prabhakar Rao | కోర్టు దస్త్రాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల అవి మరింత భద్రంగా ఉండి , ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు మరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్ కుమార్ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చ
ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్కు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. విదేశీ పర్యటన సందర్భంగా తాను ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాక�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అప్రూవర్గా మారుతారేమోనన్న భయంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అమెరికా వెళ్లి ఆయనను కలిసి వచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమ�