ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం ప్రధాన నిందితుడైన రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసిన పిటిషన్పై శుక్రవారం హైక�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ముందస్తు బెయిల్ కోసం స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావు దాఖలు చేసుకున్న పిటిషన్పై సోమవారం హైకోర్టు విచారణ జరిపింది.
Judge Prabhakar Rao | కోర్టు దస్త్రాలను డిజిటలైజేషన్ చేయడం వల్ల అవి మరింత భద్రంగా ఉండి , ఎప్పుడు కావాలంటే అప్పుడు అందుబాటులో ఉంటాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి ప్రభాకర్ రావు పేర్కొన్నారు.
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడైన స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు మరో నిందితుడు, ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్కుమార్ను అరెస్టు చేసేందుకు ఇంటర్పోల్�
ఫోన్ల ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడుగా ఉన్న స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో (ఎస్ఐబీ) మాజీ చీఫ్ ప్రభాకర్రావుతోపాటు ఓ మీడియా సంస్థ ప్రతినిధి శ్రావణ్ కుమార్ను అరెస్టు చేసి, న్యాయస్థానంలో హాజరుపర్చ
ఆర్అండ్బీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డికి మతి భ్రమించిందని, ఆయన డాక్టర్కు చూపించుకోవడం మంచిదని మాజీ మంత్రి హరీశ్రావు హితవు పలికారు. విదేశీ పర్యటన సందర్భంగా తాను ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ప్రభాక�
ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు అప్రూవర్గా మారుతారేమోనన్న భయంతో మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు అమెరికా వెళ్లి ఆయనను కలిసి వచ్చారని రాష్ట్ర రోడ్లు, భవనాలశాఖ మంత్రి కోమ�
Harish Rao | మంత్రి కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్రావు కౌంటర్ ఇచ్చారు. ట్యాపింగ్ కేసులో నిందితుడైన ప్రభాకర్రావు అమెరికాలో ఉన్నాడని.. ఆయన్ను కలిసేందుకు హరీశ్రావు వెళ్లారని మం�
స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ టీ ప్రభాకర్రావును అదుపులోకి తీసుకుని విచారించేందుకు అవకాశం కల్పించాలని కోరుతూ దాఖలైన నాన్బెయిలబుల్ వారంట్ పిటిషన్పై ఇన్చార్జి కోర్టు శుక్రవారం తీర్పు�
ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో ఎలాంటి కుట్రలకు పాల్పడలేదని, విచారణలో భాగంగా దర్యాప్తు అధికారులకు అన్నివిధాలా సహకరిస్తానని అమెరికాలో ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్రావు కోర్టుకు తెలిపారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్రావును అరెస్టు చేసేందుకు వారెంట్ జారీ చేయాలని కోరుతూ నాంపల్లిలోని 14వ అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో పిటి�
ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణ కొనసాగుతున్నదని, ప్రభాకర్రావుకు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేదని నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్రెడ్డి స్పష్టం చేశారు.